నెలకు నాలుగు వానలు కురవాలనీ, ఆ నీళ్ళల్లో మీనాలు నిలువెత్తున ఎగిరి పడాలనీ, పాడిపంటలు పొంగిపొర్లే దేశంలో తాము భగవంతుడితో కలిసి విందు ఆరగించాలనీ కోరుకున్న ఒక అద్వితీయ శుభాకాంక్ష తిరుప్పావై. ఆండాళ్ కవిత్వ విశిష్ఠతను వివరిస్తున్నారు వాడ్రేవు చినవీరభద్రుడు వరల్డ్ స్పేస్ రేడియో కోసం'మోహనరాగం' పేరిట 2007 లో చేసిన ప్రసంగంలో.