కథల కంఠస్వరం గంభీరంగా, ఒక నిష్ఠురమైన సత్యాన్ని చెప్పేవాడి గొంతులాగా, పంటి బిగువున దుఃఖాన్ని అదిమి పట్టుకున్న వాడి గొంతు లాగా నడుస్తుంది. ప్రతి కథలోనూ పరిసరాలనూ , రంగులనూ వర్ణించడం యీ కథలకు ఒక సిగ్నేచర్ ను యిచ్చింది.
ప్రశ్నభూమి
1980-90 మధ్యకాలంలో వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన 12 కథల సంపుటి.
