కవీ, కోకిలా, లోకమూ

కవి కూడా న్యూసుపేపరు చదువుతాడు సోషలుమీడియా పోస్టులు ఫాలో అవుతాడు కాని ఎన్నేళ్ళు గడిచినా ఆ భాషపట్టుబడదు అతనికది పరాయిభాషగానే మిగిలిపోతుంది.

పరిమళస్పర్శ

సాయంత్రం అయిదు. వీథుల్లోనూ ఇళ్ళమీదా, చెట్లమీదా ఎండ చార. బాల్కనీలో నిలబడ్డాను. నాచుట్టూ రగులుతున్నది వేడికాదు, పూలతావి

నన్ను వెన్నాడే కథలు

అనిల్ బత్తుల పబ్లికేషన్స్ ప్రచురించిన 'నన్ను వెన్నాడే కథలు' (2026) పుస్తకం పైన పిన్నంసెట్టి కిషన్ గారు రాసిన సమగ్ర సమీక్ష ఇది. కిషన్ గారు అత్యంత సమర్థుడైన, నీతివంతుడైన ప్రభుత్వ అధికారి. పేదల పక్షపాతి. కాబట్టి ఆయన ఈ కథల్తో మమేకం కాగలిగారు. వేములవాడనుంచి వచ్చిన కిషన్ గారు 'లేంబాళవాటిక కథలు' పేరిట అమరవాతి కథల్ని తలపించే కథలు రాసారు. 'నల్లపద్యం' ఆయన కవితాసంపుటి.