ఈ పొయెట్రీలో మొత్తం కవితలన్నీ కూడా చాలా స్ట్రెయిట్గా, సింపుల్గా, అనవసరమైన అలంకారాలు లేకుండా, భేషజాలు లేకుండా, "దీన్ని కవితగా మార్చాలి" అనే తాపత్రయం లేకుండా ఉన్నాయి. బహుశా నేను రాశాననుకోండి, "దీన్ని కవితగా ఎలా మార్చాలి, ఎలా చెక్కాలి" అనే తాపత్రయం ఉంటుంది. ఆ బాధలేమీ లేకుండా సూటిగా, నేరుగా అతను చెప్పడానికి ప్రయత్నం చేశాడు.
నేను తిరిగిన దారులు-8
‘పూలపాన్పులు ఎన్నో ఉండగా, శంభూ, నువ్వీ శిలాతలాల్లోనే ఎందుకు నాట్యం చేస్తావు?’ అన్నాడు కవి. ఈ సొరంగాల్నీ, బయటకు తవ్వి తీసిన ఈ పందొమ్మిదిలక్షల టన్నుల మట్టినీ చూస్తుంటే పరమశివుని శిలాతలనాట్యంలోని సౌందర్యం, ప్రయోజనం ఎంత చక్కగా బోధపడుతున్నాయి!
నేను తిరిగిన దారులు-7
ఆ క్షణాన మాకు ‘అకృతాత్ములకు శిలానికరమై తోచు, సుకృతాత్ములకు లింగనికరమై తోచు’ అని శ్రీపర్వత సముదాయం గురించి కవి చెప్పిన మాట గుర్తొచ్చింది.
