దాగుడుమూతలాట

కనుక చెప్పగలను, పైకి కనిపించకపోయినా చెట్టువీ నావీ వేర్లు పరస్పరం అల్లుకున్నాయని. అక్కడ కొమ్మకొమ్మనా కాంతి చేరుతుంటే ఇక్కడ నేనొక్కచోట కూడా నిలకడగా నిలబడకున్నాను.

సద్గోష్ఠిసమానం

మధ్యాహ్నం మూడున్నర. దేవాలయాలముందు పూలదుకాణాలు తెరిచే వేళ. ఇన్ని నీళ్ళు చిలకరిస్తే చాలు మల్లెలు చందనమైపోతాయి. ఇప్పుడు ప్రతి ఒక్క చెట్టూ ఒక మధ్యాహ్నహారతి.

నిజంగా నిద్రలేచినవాళ్ళు

వాడ్రేవు చినవీరభద్రుడు కవిత్వం నిద్రపోతున్నవాళ్ళని ఒక్కొక్కర్నీ పేరుపేరునా లేపడం ఒక పనిగా జీవించాను బహుకాలం. నెమ్మదిగా గ్రహించాను, నేడు డ్రిల్లుమాస్టరు అనతికాలంలోనే డిక్టేటరుగా మారతాడని.