మరీ ముఖ్యంగా ఒక మాఘమాసపు అడవి
మునిగి తేలాం
ఒకరు కాదు, ఇద్దరు కథానాయకులు-ఒకరు నింగిలో, మరొకరు నీళ్ళల్లో. నిజానికి గగగనసీమలోని చంద్రుడికన్నా, సరోవరంలోని చంద్రుడే ఎక్కువ గ్లామరస్ గా ఉన్నాడు.
ఒక సంగమస్థలి
గొప్ప ఆధ్యాత్మిక గురువుల దగ్గర మాత్రమే సాధ్యమయ్యే ఇటువంటి పరుసవేది స్పర్శని జగన్నాథరావుగారి దగ్గర ఎంతో సెక్యులర్ ఎన్విరాన్మెంట్లో మనం చూడగలగడం చాలా థ్రిల్లింగ్గానూ, కన్వీన్సింగ్గానూ వుంటుంది.