లోహియా గురించి ఒక సాయంకాలం

సోషలిస్టులు ప్రధానంగా భారతజాతీయోద్యమానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారనీ, సామాజికమైన మార్పు హింసద్వారా కాక, అహింసా పద్ధతులద్వారానే సాధ్యపడుతుందని నమ్మారనీ, ఇక మూడవది, ముఖ్యమైంది, వారు రాజకీయ-ఆర్థిక శక్తి కేంద్రీకృతం కాకుండా వికేంద్రీకృతం కావాలని భావించారనీ చెప్పాడు.

పురాణపాత్రలపై కొత్తవెలుగు

ఆ రోజు ఆయన తలపెట్టినట్టుగా రామాయణ మేళా చిత్రకూటంలో జరిగి ఉంటే తర్వాత రోజుల్లో అయోధ్యలో రామాలయం కట్టాలనే ఆ రాజకీయ తహతహకు అధికసంఖ్యాకుల మద్దతు లభించి ఉండేది కాదు కదా. రాముడుండేది రామకథాశ్రవణం జరిగేచోటతప్ప ఒక మసీదు కింద కాదని ప్రజలు సులభంగా గ్రహించి ఉండేవారు కదా.

అభినందనలు

. ఈ దేశం ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి కావాలనీ, హింసతో నిమిత్తం లేకుండా సమానతను సాధించగలగాలనీ, ద్వేషపూరితమైన నేటికాలంలో నిజమైన శాంతిఖండంగా విలసిల్లాలనీ మనం కోరుకుంటున్నాం. ఆ కోరిక చాలు. మనల్ని ముందుకు నడిపించడానికి.