విప్లవాత్మక జాతీయవాది

సరిగ్గా ఆ వైఖరిమీదనే, ఆ రాజీపడటం మీదనే సుభాష్ తన అస్త్రాల్ని ఎక్కుపెట్టాడు. ఆ విమర్శలో ఎంతదాకా వెళ్ళాడంటే, మారిన పరిస్థితుల్లో సరికొత్త జాతీయోద్యమాన్ని నిర్మించే శక్తి గాంధీకి లేదనీ, ఒకటి ఆయన వయోభారం, రెండవది, ఆయన శాంతిదూత కావడం అని కూడా అన్నాడు. .

ఒక భారతీయ తీర్థయాత్రీకుడు

23 ఏళ్ళ ఒక యువకుడు ఇటువంటి వాక్యాలు రాసాడంటే నమ్మశక్యంగా ఉండదు. కాని ఇటువంటి వాక్యాలు రాసాడుకనుకనే మరొక ఇరవయ్యేళ్ళ తరువాత ఆయన చరమ భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని మొదలుపెట్టగలిగాడు.

గాసిప్ ఉన్నచోట బుద్ధుడుండడు

బుద్ధుడి పేరు చెప్పడం, బుద్ధుడి కొటేషన్లు షేర్ చెయ్యడం ఒక ఫాషన్ గా మారిపోయిన కాలంలో ఆయన మాటల్ని నిజంగా అర్థం చేసుకున్నవాళ్ళూ, నమ్మినవాళ్ళూ ఎవరైనా ఉన్నారా అని వెతుక్కుంటూనే ఉన్నాను.