ఎల్లలోకము ఒక్క ఇల్లై

తెలుగు కాక, తక్కిన ప్రపంచ భాషా సాహిత్యాల్లో నేను చదివిన కవిత్వం మీద రాసిన వ్యాసాల్ని ఇప్పుడు ఈ రూపంలో మీకు అందిస్తున్నాను. ఆరు ఖండాలు, ముప్పైకి పైగా భాషలు, 182 వ్యాసాలు, 912 పేజీలు.

నాది దుఃఖం లేని దేశం

కబీరు కవిత్వం నుంచి వాడ్రేవు చినవీరభద్రుడు ఏరి కూర్చిన కవితల సంకలనం, అనువాదం. తెలుగులో కబీరుకి సంబంధించి ఇంత సమగ్ర సంకలనం ఇదేనని చెప్పవచ్చు.

హైకూ యాత్ర

సుప్రసిద్ధ జపనీయ హైకూ కవి మత్సువొ బషొ (1644–1694) రాసిన అయిదు యాత్రాకథనాలకు వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన తెలుగు అనువాదం. బషొ యాత్రలపైనా, ఈ అనువాదానికి చేపట్టిన పద్ధతులపైనా ఒక సమగ్రవ్యాసం కూడా ఇందులో పొందుపరిచారు.