తల్లి, పడతి, కొడుకు, కన్న ఊరు- ఒక మనిషి జీవితం తిరిగేది వీటి చుట్టూతానే. ఆ నాలిగింటితోటీ తన అనుభవాల్నీ, అనుభూతినీ కవిత్వంగా మార్చిన ఏకైక తెలుగు కవి నాయని సుబ్బారావు. నిజమైన స్వానుభవ కవి.
చరిత్రను కథగా రాయడానికి
ఎందుకంటే చరిత్రని మనం ఏదో ఒకటి 'తెలుసుకోడానికి' చదువుతాం. కాని చారిత్రిక సాహిత్యాన్ని ఏదో ఒకటి 'ఫీల్' చెందటానికి చదువుతాం.