ప్రాచీన సంగం కవిత్వం ఏర్పరచిన కవిసమయాల పాదులో శివాన్వేషణ చేసిన నాయన్మార్ల పారవశ్యపూరిత కవిత్వం గురించి వాడ్రేవు చినవీరభద్రుడు వరల్డ్ స్పేస్ రేడియో కోసం'మోహనరాగం' పేరిట 2007 లో చేసిన ప్రసంగం.
ఆ సంతోషసంభ్రమం అలాంటిది
మహాశివరాత్రి. శివుడూ, శివరాత్రీ నాలో జన్మాంతర జ్ఞాపకాలతో పాటు, ఇంతదాకా బతికిన బతుకులో కూడా అత్యంత విలువైన క్షణాల్ని మేల్కొల్పుతాయి.