ఇది సాధారణమైన పనికాదు. జీవితమంతా విద్యాతత్త్వశాస్త్రాన్ని ఔపోశన పట్టిన మహోపాధ్యాయుడు, తనని తాను పదవతరగతి ఫెయిలైన లేదా పాసైన గిరిజన యువకుడిగా ఊహించుకుని, తన ముందు గిరిజన బాలబాలికల్ని సంభావించుకుని, వారికి పాఠాలెట్లా చెప్పాలా అన్న అవేదనతో, తపనతో తయారు చేసిన ప్రణాళికలవి. ..
