
కిందటి ఏడు నా కవితాసంపుటి ‘కోమల నిషాదం’ వెలువరించినప్పటినుంచీ ఇప్పటిదాకా రాసిన 62 కవితల్తో ఈ ‘జ్యోతిర్మయ రోదసి‘ వెలువరిస్తున్నాను. ఇది నా తొమ్మిదవ కవితాసంపుటి.
77వ పుస్తకం.
ఈ పుస్తకాన్నిక్కడ డౌనులోడు చేసుకోవచ్చు.
పుస్తకప్రేమికులు, ఆత్మీయులు కొప్పరపు లక్ష్మీనరసింహారావుగారికి దీన్ని కానుక చేస్తున్నాను.
14-4-2026

