1924 లో బెల్గాంలో జరిగిన కాంగ్రెస్ మహాసభకి అధ్యక్షత వహించిన మహాత్మాగాంధి తన ప్రసంగంలో బసవన్న నడయాడిన ఆ ప్రాంతంలో బసవన్న చెప్పినదానికన్నా అదనంగా తనేమీ చెప్పలేననీ, నలుగురూ ఆ బోధల్ని పాటిస్తే చాలనీ అన్నారు!

chinaveerabhadrudu.in
1924 లో బెల్గాంలో జరిగిన కాంగ్రెస్ మహాసభకి అధ్యక్షత వహించిన మహాత్మాగాంధి తన ప్రసంగంలో బసవన్న నడయాడిన ఆ ప్రాంతంలో బసవన్న చెప్పినదానికన్నా అదనంగా తనేమీ చెప్పలేననీ, నలుగురూ ఆ బోధల్ని పాటిస్తే చాలనీ అన్నారు!