వాక్ ఫర్ బుక్స్

నిన్న సాయంకాలం నాలిగింటికి సిద్ధార్థ కళాశాల ప్రాంగణం నుంచి పుస్తక ప్రదర్శన ప్రాంగణం దాకా సుమారు మూడున్నర కిలోమీటర్ల మేరకు పుస్తకప్రేమికులు, ప్రచురణకర్తలు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, పిల్లలు ఆ వాక్ లో పాల్గొన్నారు.