గీతగోవిందం సంగీతం, కర్ణామృతం రూపకం మాత్రమే కాగా, శ్రీకృష్ణలీలా తరంగిణి సంగీత రూపకం కూడా. అంతేనా! జయదేవుడు సంస్కృతాన్ని సంగీతంగా మారిస్తే, నారాయణ తీర్థులు సంస్కృతాన్ని నృత్యంగా మార్చేసాడు. ఆయన వాక్కులో భాష ఆనందతాండవం చేసింది.
ఉదయాకాశంలో పేరు పిలిచారు
ఆ ద్రవీకరణసామర్థ్యం టాగోర్ దా, చలంగారిదా, లేక ఇప్పటికే కరిగిపోయిన నా హృదయానిదా చెప్పలేను. కాని, ఇదిగో, ఈ ఫాల్గుణ ప్రభాతాన్న ఏ పుట తెరిచినా నా హృదయాన్ని ఊడబెరికి బయటకు లాక్కున్నట్టే ఉంది.
భగవంతుడి లేఖకుడు
భగవత్ప్రేమని అనుభూతిచెందడం, దాన్ని ఉక్కులాంటి భాషలో కరిగించి పోతపొయ్యడం, తద్వారా తక్కినవాళ్ళు కూడా ఆ ప్రేమానుభూతికి పాత్రులయ్యేలా చూడటం అతడి ఉద్దేశ్యం. అతడి దృష్టిలో కవిత్వం కేవలం భగవంతుడి కోసమే ఎందుకంటే, ఈ సృష్టిలో ప్రతి ఒక్కటీ సర్వేశ్వరుడి కోసమే కాబట్టి.