1917-18 సంవత్సరాల్లో చంపారన్ ప్రాంతంలో గాంధీజీ సత్యాగ్రహం చేపట్టిన ప్రాంతాల్ని వాడ్రేవు చినవీరభద్రుడు ఆగస్టు 2018 లో సందర్శించి రాసిన యాత్రాకథనం. గాంధీజీ సందర్శించిన గ్రామాలు, పట్టణాలతో పాటు, బుద్ధుడి జీవితంతో పెనవేసుకున్న మరికొన్ని ప్రాంతాలను చూడటం కూడా ఈ యాత్రకొక అదనపు ఆకర్షణ.
ఈ యాత్రా కథనం పూర్తి పుస్తకం చదవాలనుకున్నవారు ఈ లింక్ తెరవొచ్చు.
మొహమాటపడ్డాను ఈ ఐదుభాగాల పిడిఎఫ్ ఇవ్వండి అని అడగటానికి
ఆ కోరిక తీరింది
స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ చంపారన్ యాత్ర పాత్ర
బౌద్ధవిహారకేంద్రమైన బీహార్ విశేషాలను ఒక రసహృదయుడు ఎంత మనోహరంగా వివరించగలరో ఈ పుస్తకం సాక్ష్యం
పుస్తకం ముగింపుని హృదయంలో శిలాఫలకంలా నాటారు
I read all parts. Very nice
I enjoyed a lot to read
Both of you
Namaskaramulu
నిజం చెప్పొద్దూ! యాత్రా సాహిత్యాన్ని కూడా ఇంత రసవత్తరంగా సృజించవచ్చని నిరూపించడానికి ఇంతకంటే సాక్ష్యం లేదు.
ధన్యవాదాలు సర్..