1917-18 సంవత్సరాల్లో చంపారన్ ప్రాంతంలో గాంధీజీ సత్యాగ్రహం చేపట్టిన ప్రాంతాల్ని వాడ్రేవు చినవీరభద్రుడు ఆగస్టు 2018 లో సందర్శించి రాసిన యాత్రాకథనం. గాంధీజీ సందర్శించిన గ్రామాలు, పట్టణాలతో పాటు, బుద్ధుడి జీవితంతో పెనవేసుకున్న మరికొన్ని ప్రాంతాలను చూడటం కూడా ఈ యాత్రకొక అదనపు ఆకర్షణ.