'తగిలించబడి యున్నది చయినా బజారు గగనంలోను జాబిల్లి అనవసరంగాను, అఘోరంగాను' అంటాడు పఠాభి తన 'ఫిడేలు రాగాల డజన్' లో. ఎందుకో వివరిస్తున్నారు 'మోహనరాగం' పేరిట వాడ్రేవు చినవీరభద్రుడు 2007 లో చేసిన ప్రసంగంలో.
chinaveerabhadrudu.in
'తగిలించబడి యున్నది చయినా బజారు గగనంలోను జాబిల్లి అనవసరంగాను, అఘోరంగాను' అంటాడు పఠాభి తన 'ఫిడేలు రాగాల డజన్' లో. ఎందుకో వివరిస్తున్నారు 'మోహనరాగం' పేరిట వాడ్రేవు చినవీరభద్రుడు 2007 లో చేసిన ప్రసంగంలో.