చలం నుండి చండీదాస్ దాకా సుప్రసిద్ధ తెలుగు రచయితలు, విమర్శకులు, సంపాదకులు ఎందరో ఆర్.ఎస్.సుదర్శనంగారికి రాసిన లేఖల్ని 'సుదర్శనం గారికి' (2017) పేరిట శ్రీమతి వసుంధరాదేవి సంకలనం చేసి ప్రకటించారు.
ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు
అవి ఏమి కవితలు! అదంతా కొత్త తరం కవిత్వం. ఇప్పుడు ప్రపంచాన్నంతా వరదలాగా ముంచెత్తుతున్న Spoken Word Poetry ప్రక్రియకు చెందిన కవిత్వం తనదని చెప్పింది.
లేఖమాల
హరిహరప్రియ' గా ప్రసిద్ధుడైన సాతపల్లి వేంకట విశ్వనాథ భట్ట కన్నడ రచయిత, సుమారు 40 పుస్తకాలదాకా రాసాడు. కన్నడ రచయితలు కువెంపు, లంకేశ్ లకు సన్నిహితుడు. తెలుగు నుంచి విశ్వనాథ, నార్ల,సంజీవదేవ్ వంటి వారి రచనలను కన్నడంలోకి తీసుకువెళ్ళిన అనువాదకుడు.