ఈ ఉత్తరాల్లో కూడా ఆ వ్యక్తిత్వమే

చలం నుండి చండీదాస్ దాకా సుప్రసిద్ధ తెలుగు రచయితలు, విమర్శకులు, సంపాదకులు ఎందరో ఆర్.ఎస్.సుదర్శనంగారికి రాసిన లేఖల్ని 'సుదర్శనం గారికి' (2017) పేరిట శ్రీమతి వసుంధరాదేవి సంకలనం చేసి ప్రకటించారు.

లేఖమాల

హరిహరప్రియ' గా ప్రసిద్ధుడైన సాతపల్లి వేంకట విశ్వనాథ భట్ట కన్నడ రచయిత, సుమారు 40 పుస్తకాలదాకా రాసాడు. కన్నడ రచయితలు కువెంపు, లంకేశ్ లకు సన్నిహితుడు. తెలుగు నుంచి విశ్వనాథ, నార్ల,సంజీవదేవ్ వంటి వారి రచనలను కన్నడంలోకి తీసుకువెళ్ళిన అనువాదకుడు.