డా.రవీంద్రకుమార శర్మగారితో 2010 లో అదిలాబాదులో కళాశ్రమంలో చేపట్టిన సంభాషణల్ని ధారావాహికంగా నా బ్లాగులో మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఆ సంభాషణల్ని ఇలా పుస్తక రూపంలో ఈ గురుపూర్ణిమ శుభదినాన మీతో పంచుకుంటున్నాను. 416 పేజీల ఈ పుస్తకం డిజిటల్ ప్రతిని ఇక్కణ్ణుంచి డౌనులోడు చేసుకోవచ్చు.
