సోమయ్యకు నచ్చిన వ్యాసాలు

s1 copy

వాడ్రేవు చినవీరభద్రుడు 2001 నుంచి 2004 దాకా ఇండియా టుడే తెలుగులో ‘సాలోచన’ పేరిట రాసిన వ్యాసాలూ, 2009 లో నవ్యవారపత్రికలో ‘పూలు పూసిన దారుల్లో’ పేరిట రాసిన వ్యాసాలూ, మిసిమి, భక్తి మొదలైన పత్రికల్లో రాసిన వ్యాసాలతో పాటు కొన్ని ముందుమాటలు, సమీక్షలు, ప్రసంగపాఠాలూ ఏరి కూర్చిన సంకలనం. రావెల సోమయ్య, అరుణ దంపతులకు అంకితం.

ఈ పుస్తకం చదవాలనుకునేవారు ఈ లింక్ తెరవొచ్చు.

somayyaku naccina vyasalu

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading