పిల్లలు చిన్నప్పటి నుంచి చదవడం రాయడం అభ్యాసం చేస్తే అది వాళ్ల జీవితాల్ని వాళ్లు మరింత లోతుగా ఇంటర్నలైజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఒకరి భావాలు మరొకరికి చెప్పుకోవడం వల్ల సంఘీభావం బలపడుతుంది. ఒకరి భావాలు మరొకరు వినడంవల్ల సహన సంస్కృతి వర్ధిల్లుతుంది.