నా దేశ యువజనులారా

ఎమెస్కో ప్రచురించిన ఈ గ్రంథాన్నిడా.పి.వి.నరసింహారావు ఆవిష్కరించారు. ఈ అనువాదానికి 2008 కు గాను ఉత్తమ అనువాదంగా కేంద్రసాహిత్య అకాదెమీ పురస్కారం లభించింది.