కానీ ఈ కవికి కాలం గురించిన స్పృహ ఉంది. ఇప్పటి కాలం నలభయ్యేళ్ళ కిందటిలాగా లేదనీ, ఇది ‘గాజు ఆవహించిన కాలం’ అనీ అతడికి తెలుసు. ‘బొటనవేలు తప్ప శరీరమంతా నిరుపయోగమైపోయింద’ని కూడా తెలుసు. కానీ, ఆ సౌకుమార్యానికీ, ఆ ‘సరస్వతీ హ్రదపు జ్ఞాపకానికీ’ అతడు దూరం కాలేదు.
ఆషాఢమేఘం-14
ఒక విమర్శకుడు రాసినట్టుగా, 473 మంది సంగం కవులున్నారంటే, 384 మంది గాహాకోశ కవులున్నారంటే, ఆ కాలాలు, ఆ సమాజాలు ఎంత రసనిష్యందితాలయి ఉండాలి!
కాకరపర్రు
వి చూస్తే తప్ప చెప్పలేని మాట. నేను కారకపర్రు వెళ్ళినరోజున ఆ గాలినీ, ఆ ఆకాశాన్నీ చూసానుగానీ, దానికి తగ్గ మాట ఇప్పుడు స్ఫురిస్తున్నది. సమీర విధూతం అనే మాటవినగానే క్షాళిత సమీరం అనే మాట స్ఫురిస్తున్నది. ఆ రోజు ఆ గాలి ప్రక్షాళిత సమీరం, ఆ ఆకాశం శుభ్రధౌత గగనం.