కేవలంసౌజన్యం వల్ల మాత్రమే ఆ వినయశీలి తన ఆధిక్యాన్ని ఉగ్గడించుకోలేదని తెలిసిన తర్వాత కూడా, ఆయన ప్రాపకంవల్లా, ఆశీస్సులవల్లా, నాబోటి వాళ్ళు విస్తృత ప్రపంచానికి పరిచయమై ఉండి కూడా ఆ ఉదారచరితుడి గురించి సమాజానికి తెలియవలసినంతగా తెలియలేదంటే, అది ఆయన లోపం కాదు. నాబోటి వాళ్ళ దోషం. ..
