తెలుగువాళ్ళ సాహిత్యతీర్థక్షేత్రం

ఎప్పుడేనా, ఎవరేనా ఒక కాంప్ బెల్ లాంటివాడు, కాంప్ బెల్ రాసింది చదివిన ఒక రాళ్ళపల్లి వంటివాడు, రాళ్ళపల్లిని చదివిన నాబోటివాడు ఈ దారమ్మట పోతున్నప్పుడు ఇక్కడ అడుగుపెట్టినప్పుడు, సరళమైన, నిర్మలమైన, ధారాళమైన జీవితానుభూతికి లోనవుతారనడంలో అనుమానం లేదు