కొన్ని కలలు కొన్ని మెలకువలు-14

8

సత్యానంద రావు

అప్పట్నుంచీ నేను ఏ ప్రధానోపాధ్యాయుణ్ణి కలిసినా ప్రతి పాఠశాలా వార్షిక సంస్ధాగత ప్రణాళిక తయారుచెయ్యవలసిందేనని చెప్పడం మొదలుపెట్టారు. ఆ మాట వినగానే చాలామంది ఉలిక్కిపడ్డారు. వారిలో చాలామంది ఉపాధ్యాయ శిక్షణా సంస్ధను వదిలిపెట్టిన తరువాత ఆ మాట మళ్లా వినవలసిన అవసరం వస్తుందనుకోలేదు.

కొందరు తాము సర్వీసులో చేరిన కొత్తలో కొన్నాళ్లు అటువంటి ప్రణాళికలు రూపొందించినప్పటికీ, నెమ్మదిగా ఆ అలవాటుకు స్వస్తి చెప్పినవారు. కాని చాలా మంది నేను ప్రణాళిక గురించి మాట్లాడినప్పుడు నాతో కొంత చర్చ చేసారు. వారు చెప్పిందేమంటే, ఏ ఒక్క పాఠశాల తన ప్రణాళికను రూపొందించినా, అందులో కనీసం కొన్నయినా పాలనా సంబంధ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి.

అటువంటి నిర్ణయాలు కేవలం ప్రధానోపాధ్యాయుడు ఒక్కడే తీసుకోగలిగినవి కావు. దానికి యాజమాన్యం కూడా కొంత హోంవర్కు చెయ్యవలసి ఉంటుంది. కొన్ని విధాన నిర్ణయాలుంటాయి. పాఠశాలలకి తక్షణం అవసరమైన సౌకర్యాలు, ఉపాధ్యాయుల బదిలీలు, నియామకాలు, సబ్జెక్టు ఉపాధ్యాయుల ఖాళీలు, ఇవ్వకుండా పెండింగులో ఉంచిన పదోన్నతులు. అన్నిటికన్నా ముఖ్యంగా పిల్లలకు అవసరమైన కనీస బోధనాభ్యసన సామగ్రి సకాలంలో అందచేయడం లాంటివి సంస్ధ తీసుకో వలసిన నిర్ణయాలని నాకు బోధపడింది.

దాంతో 1988-89 విద్యాసంవత్సరం మొదలవుతూండగానే నేను ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల్ని సమావేశపరిచి భవిష్య కార్యక్రమం ఎలా ఉండాలని ఒక రోజంతా చర్చించాను. ముఖ్యంగా, సంవత్సరం పొడుగుతా వారు చెయ్యవలసిన కార్యక్రమాలకు వారు ప్రణాళిక తయారు చేసుకోవాలనీ, అందులో సంస్ధ తీసుకోవలసిన నిర్ణయాలు ఏమున్నాయో వాటిని నాకు అందించాలనీ సూచించాను.

నిజానికి, సంస్ధాగత ప్రణాళిక అంటూ ఎలా ఉండాలో మా దగ్గర ఎటువంటి నమూనా లేదు. ఒకరిద్దరు ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల్లో గత సంవత్సరాల్లో రూపొందించిన నమూనాలు పట్టుకొచ్చారు గానీ, అవి బయటి పాఠశాలల నమూనాలు. ఎవరో క్రియాశీల ప్రధానోపాధ్యాయులు తమ ఉపాధ్యాయ శిక్షణలో లభించిన నమూనాలు ఆధారంగా రూపొందించిన ప్రణాళికలవి. గిరిజన ఆశ్రమ పాఠశాలల ప్రత్యేక సందర్భానికీ, అవసరాలకూ అనుగుణంగా అవేవీ సహకరించవని అర్ధమైంది మాకు.

అప్పటికప్పుడే నలుగురైదుగురు ఉపాధ్యాయులతో ఒక బృందాన్నేర్పరిచాం. వారు తమ అనుభవాన్నీ పరిజ్ఞానాన్నీ ఆధారం చేసుకుని ఆశ్రమ పాఠశాలల కొక ప్రణాళిక నమూనాను అప్పటికప్పుడే రూపొందించారు. దాన్ని వెంటనే సైక్లో స్టయిల్ చేసి అందరికీ ఇచ్చాం. వారొక పది, పదిహేనురోజుల్లో ప్రణాళికలు రూపొందించాలనీ, తిరిగి మళ్లా సమావేశం కావాలనీ నిర్ణయించుకున్నాం.

తిరిగి మేం మళ్లా సమావేశమయ్యేనాటికి ప్రధానోపాధ్యాయులందరూ దాదాపుగా సంస్ధాగత ప్రణాళికలు తయారు చేసుకుని పట్టుకు వచ్చారు. వాటిలో సృజనాత్మకత గురించి ఆలోచించిడం మరీ అత్యాశే అయినప్పటికీ. ఆ ప్రణాళికలన్నీ దాదాపుగా ఎవరో ప్రధానోపాధ్యాయుడి ప్రణాళికలకు దాదాపుగా కార్బన్ కాపీలే అయినప్పటికీ, ఆ రోజు ప్రధానోపాధ్యాయులందరీ ముఖాలూ వింతకాంతితో వెలిగి పోతుండటం గమనించాన్నేను.

వారు చేసిన తప్పులకీ, చెయ్యని తప్పులకీ కూడా ఉపాధ్యాయుల్ని దోషులుగా నిలబెట్టే పని మాని బహుశా ఆ సంస్ధ తన చరిత్రలోనే మొదటిసారిగా వారినొక ఉమ్మడి కార్యక్రమంలో భాగస్వాములుగా గుర్తించిన రోజు.

ప్రతి ఒక్కరికీ కొన్ని కలలుంటాయి. ఉపాధ్యాయులిందుకు మినహాయింపు కాదు. ప్రధానోపాధ్యాయులసలే మినహాయింపు కాదు. వారికంటూ ఒక పాఠశాల ఉన్నాక అందులో విద్య నభ్యసించడానికంటూ కొందరు చిన్నారులంటూ అక్కడున్నాక, వారికోసమొక భవిష్యత్తుని కలగనమంటే ఏ ఉపాధ్యాయుడి హృది ఉప్పొంగదు?

టాగోర్‌కవి కాబట్టి తన కలల్ని మాటల్లో పెట్టగలిగాడు. బహుశా, తమ భావాల్ని మాటల్లో పెట్టగలిగే ఒక కంఠమే గాని ప్రతి ఉపాధ్యాయుడికీ లభ్యమయితే ప్రతి ఉపాధ్యాయుడి కలలూ అంత సుందరంగానూ ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు.

ఆ ప్రణాళికల్ని ప్రతి ఒక్కటీ నేను చదివాను. ప్రతి ప్రణాళికనీ పరిశీలిస్తు న్నప్పుడు ఆ ప్రధానోపాధ్యాయుణ్ణి నా ఎదట కూచోబెట్టుకున్నాను. నా సందేహాల్ని అతనితో చర్చించాను. నాకు అర్ధం కానివి అతన్ని అడిగి తెలుసుకున్నాను. దాదాపుగా ప్రతి ఒక్క ప్రణాళికనీ యధాతథంగా అమోదించేసాను. వాటిల్లో సంస్ధ నెరవేర్చ వలసిన కార్యక్రమాల్నీ, బాధ్యతల్నీ పరిశీలించి పట్టిక వేసుకున్నప్పుడు నాకెక్కడ లేని నిస్సత్తువ ఆవహించింది.

పాఠశాలలు సరిగ్గా పనిచెయ్యలేదంటే, అవి నిస్తేజంగా ఉన్నాయంటే దానికి సంస్ధ కూడా చాలావరకూ బాధ్యురాలని నాకు బోధపడింది. ఏళ్ల తరబడి సంస్ధ అధికారులు తమ బాధ్యత కేవలం ఉపాధ్యాయులు బడికి వెళ్తున్నారో లేదో పరిశీలించడం మాత్రమేననుకొని తక్కిన విషయాల్ని నిర్లక్ష్యం చేసినందువల్ల ప్రతి పాఠశాలలోనూ సమస్యలు పేరుకుపోయాయి.

చాలా పాఠశాలలకు సరైన భవనాలు గాని, పిల్లలు పడుకోవడానికి తగిన వసతి గాని లేదు. హాస్టళ్లు సక్రమంగా నిర్వహించడానికి అవసరమైన కిచెన్, డైనింగ్ హాల్, పిల్లలకోసం స్నానాలగదులు, టాయిలెట్లు, ఎక్కడా చాలినన్ని లేకపోగా, కొన్ని పాఠశాలలకు అస్సలు లేవు. చాలా పాఠశాలలు పాత భవనాల్లో నడుస్తున్నాయి. వాటికి ఏళ్ల తరబడి మరమ్మత్తులు లేవు.

ఈ సందర్భంగా నాకు ఆండ్ర గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను నేను చూసినప్పటి దృశ్యం గుర్తొస్తూంది. ఆ పాఠశాల భవనం మరీ పురాతనమైన భవనం. దాని కప్పు పెంకులతో వేసింది. ఆ పెంకులకు చిల్లులు పడి లోపల గదులు కారుతున్న నీటిచారికల్తో గోడలు మాసి ఉన్నాయి.

‘వానొచ్చినప్పుడు ఈ గదుల్లో కారుతుందా’ అని అడిగాను పిల్లల్ని.

ఆవునన్నారు వాళ్లు.

‘మరి వానపడి గదులు చెమ్మెక్కితే ఎలా పడుకోగలుగుతున్నారు?’ అని అడిగాను.

‘పడుకోవడమెక్కడ? వానొస్తే ఆ రాత్రంతా మేం గొంతుకు కూచునే గడుపుతాం’ అన్నారు ఆ చిన్నారులు.

చాలా పాఠశాలల సమస్య కేవలం వసతి సౌకర్యాలు చాలకపోవడంతో ఆగలేదు. అక్కడ ప్రతి పాఠశాలదీ ఒక ప్రత్యేక సందర్భం అని చెప్పాలి. ఒక పాఠశాల ఆవరణలో గిరిజన సంక్షేమ పాఠశాల, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకే కప్పు క్రింద పనిచేస్తున్నాయి. అందులో గిరిజన సంక్షేమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాధ్యత కలిగిన వ్యక్తి. అతడు తన సిబ్బందితో నిర్దుష్టంగా పనిచేయిస్తుంటాడు.

కాని ఆ ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులెవరూ రోజుల తరబడి పాఠశాలకి రారు. కాని వారి మీద ఎవరూ చర్య తీసుకున్నది లేదు. వారి పనిని పర్యవేక్షించవలసిన మండల విద్యాశాఖాధికారి కూడా అటు రావడం అరుదు.

ఒకవేళ అతడు ఆ వైపు తనిఖీకి వచ్చినా ఆ సంగతి ఆ పాఠశాల ఉపాధ్యా యులకు ముందే తెలుస్తుంది. ఆ రోజు తనిఖీ కోసం వారు పాఠశాలని అందంగా ముస్తాబు చేసేస్తారు. అస్సలు పనిచెయ్యని పాఠశాలని పక్కన పెట్టుకుని వారి మీద ఎవరూ చర్య తీసుకోని సమాజంలో తన ఉపాధ్యాయులతో విద్యుక్తధర్మాన్ని నెరవేర్చేలా చూడటం కష్టమవుతోందని ప్రధానోపాధ్యాయుడు వాపోయాడు.

మరొక పాఠశాలలో సిబ్బంది మధ్య సంఘర్షణ ప్రధాన సమస్య. ఇంకొంక చోట గ్రామసర్పంచ్ సమస్య. మరొకచోట మరొక సమస్య. ప్రతి ఒక్క సమస్యకీ విడి విడిగా సందర్భానుసారం పరిష్కారాల్ని వెతకవలసి ఉంటుంది. చాలా మంది ప్రధానోపాధ్యాయులకు సమస్యలకు పరిష్కారాలు కూడా తెలుసు. కాని ఆ మార్గంలో వారు ప్రయాణించడానికి వెనక ఒకరు ధైర్యానిస్తూ నిలబడందే వారు ముందుకు పోలేరు.

ప్రధానోపాధ్యాయులు ఇచ్చిన ప్రణాళికల్ని క్రోడీకరించి, సంస్ధ చెయ్యవలసిన పనుల్ని జాబితా చేసి నేను మా ప్రాజెక్టు అధికారికి చూపించాను. ఆయన ప్రతి ఒక్క సమస్య మీదా శ్రద్ధగా, సవివరంగా చర్చించారు. కొన్ని మా దృష్టికి రాని అంశాన్ని కూడా ఆయన వాటిల్లో జతపరిచారు. ఉదాహరణకి ప్రతి పాఠశాలకి అవసరమైన మేరకి భూమి సమకూర్చు కోవడం ఆయన చూపిన ఆంశాల్లో ఒకటి. రేపు ఈ పాఠశాలలు వృద్ధిలోకి రావాలంటే భవిష్యత్తులో వీటికి కావలసిన స్ధలసేకరణ సమస్యగా మారకూడదని ఆయన సూచన.

మేం సంస్ధ తరపున చేపట్టవలసిన బాధ్యతల్ని మూడు రకాలుగా విడగొట్టు కున్నాం. వాటిలో మా స్ధాయిని కూడా దాటి, ప్రభుత్వ స్ధాయిలో పరిష్కారం కావలసి నవి ఒక తరగతి, పాఠశాలల్ని అప్‌గ్రేడ్ చెయ్యడం, పెద్ద ఎత్తున భవనాల నిర్మాణం, వసతుల కల్పన, అవసరమైన మేరకు ఉపాధ్యాయుల పోస్టుల మంజూరు వంటివన్నీ ఆ తరగతి కిందకొస్తాయి.

రెండవ తరగతిలో మేం సంస్ధ తరపున తీసుకోవలసిన నిర్ణయాలు, ఉపాధ్యాయుల, ఇతర పనివారల సర్వీసు సమస్యలు. దీర్ఘకాలంగా అనవసరంగా పెండింగు పడిన విషయాలు వంటి వాటిని రెండునెలల కాలవ్యవధిలో పూర్తి చెయ్యాలని నిర్ణయించుకున్నాం.

పిల్లలకు, పాఠశాలలకు అవసరమైన వస్తుసామగ్రి. వాటి విషయంలో ఎంత ఖర్చుకైనా వెనుదీసేది లేదని ప్రాజెక్టు అధికారి భరోసా ఇచ్చారు. కొన్నిరకాల సామగ్రికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు గాని అనుమతి గాని లేదు. అటు వంటివన్నీ ఆయన సంస్ధ పాలకమండలి ముందు పెట్టి అనుమతి మంజూరు చేయించారు.

పాఠశాలలకొక కొత్త సందేశం ప్రసరించింది. సంస్ధ పాఠశాలల్ని కేవలం ‘ఫీడింగ్ సెంటర్లు’గా పరిగణించాలనుకోవడం లేదనీ, వాటిని అన్నిటికన్నా మొదటగా పాఠశాలలుగా, వాటి నిజమైన అర్ధంలో విద్యాలయాలుగా గుర్తిస్తున్నదనీ స్పష్టమైన సంకేతాలు వెలువడ్డం మొదలయ్యింది.

పాఠశాలలు సక్రమంగా పనిచెయ్యాలనుకుంటే ఆ మార్గంలో ఎదురయ్యే అవరోధాలు అన్నీ ఇన్నీ కాదు. పాఠశాల సజీవప్రాణి లాంటిది. ఎదుగుతున్న బిడ్డ లాంటిది. బిడ్డ ఎదుగుతుంటే పోషణ, సంరక్షణా ఎలా అవసరమవుతూ వస్తాయో, పాఠశాలలకి కూడా అలాగే అవసరమవుతాయి.

సరైన పోషణ, చాలినంత ఆహారం లేని బిడ్డల్ని మనం ఇట్టే పోల్చుకున్నట్టుగా, చాలినంత సహకారం, మద్ధతు లేని పాఠశాలల్ని కూడా మనం పోల్చుకోగలుగుతాం. ఒక పాఠశాలలో అడుగుపెడుతూండగానే మనకి కొన్ని సంకేతాలు లభిస్తాయి. మనం దాని విద్యార్ధులతో మాట్లాడకముందే పాఠశాల మనతో సంభాషించడం మొదలుపెడుతుంది.

తగినన్ని సౌకర్యాలు ఒనగూడేలోపు పాఠశాలలు ఏమి చెయ్యాలన్న ప్రశ్న ఎదురవుతుంది. నిజానికి తగిన సౌకర్యాలు పూర్తిగా ఒనగూడటమనే మాట ప్రభుత్వ విద్యారంగానికి ఎప్పటికీ ఉండదు. ఒక కొరత తీరగానే మరొక కొరత సంసిద్ధంగా  ఉంటుంది. కొఠారి కమిషన్ చెప్పిన క్వాంటిటీ, క్వాలిటీ, ఈక్విటీలలో ప్రభుత్వ పాఠశాలలు క్వాంటిటీని దాటి చూడగలిగే పరిస్ధితి ఎన్నటికీ అసాధ్యమన్నట్టే ఉంటుంది.

ఉదాహరణకి అన్ని జనావాసాల్లో పాఠశాలలు తెరవడం అనే లక్ష్యాన్ని అది పూర్తి చేసుకునేటప్పటికి అన్ని పాఠశాలలకీ భవనాలు నిర్మించడమనే లక్ష్యం సిద్ధంగా ఉంటుంది. అన్ని పాఠశాలలకీ భవనాలు నిర్మించేటప్పటికి ప్రతి పాఠశాలకూ రెండవ ఉపాధ్యాయుణ్ణి ఇవ్వడమనే లక్ష్యం ముందుకొచ్చి ఉంటుంది.

ఇలా ఎప్పటికప్పుడు ప్రభుత్వం రాశిపరమైన సమస్యల్ని బాధ్యతలో తల మున్కలై ఉండటం వల్ల అది తన పాఠశాలలు సక్రమంగా కార్యక్రమ ప్రణాళికల్ని రూపొందించుకుంటున్నాయా, వాటిని అమలు చేసుకోగలుగుతున్నాయా, తమ ఉపాధ్యాయుల తమ సామర్ధ్యాల్ని ఎప్పటికప్పుడు నవీనమొనర్చు-కోగలుగుతున్నారా అన్న అంశాల్ని పట్టించుకోలేకపోతుంది.

ఎప్పటికప్పుడు రాశిపరంగా, అంటే బిల్డింగులు, ఉపాధ్యాయ పోస్టుల్లాంటి అవసరాల మీదనే రాజకీయనాయకత్వం కూడా దృష్టి పెడుతుంది కాబట్టి విద్యాశాఖ తన మండల విద్యాశాఖాధికారుల్ని మండల విద్యాగణాంకాధికారులు గానే చూడటానికి ఎక్కువ ఇష్టపడుతుంది.

ఇటువంటి పరిస్ధితిలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణాధికారి ఎవరన్నా సరే తన పాఠశాలలు ఎఫెక్టివ్ పాఠశాలలుగా పనిచేయాలని కోరుకున్నట్లయితే అతడు తన పాఠశాలలన్నిటికీ సౌకర్యాలన్నీ సమకూరేదాకా వేచిఉండాలనుకోవడం కెరటాలు మందగించాక సముద్రస్నానం చెయ్యాలని కోరుకోవడం లాంటిదే. 

మరొకవైపు అతడు తన ఏ ఒక్కపాఠశాలను సందర్శించడానికి పోయినా అక్కడ   ఏ చిన్న వ్యవస్ధలో ఆశించిన ఏ చిన్నపాటి మార్పు రావాలనుకున్నా అది ఏదో ఒక మేరకు నిధులకూ, నిధులకొరతకూ సంబంధించింది గానే కనిపిస్తుంది.

కాని ఇది నిజమేనా? 88-89 విద్యాసంవత్సరంలో కొన్ని సదాశయాలతో మేం సంస్ధాగత ప్రణాళికలు రూపొందించుకున్నాక, పాఠశాలల పరిస్ధితిలో అద్భుతాలేవో సంభవిస్తాయని కలలుగన్న నాకు, మొదట్లో కొన్నాళ్లు ఎక్కడ చూసినా నిరాశే ఎదురయ్యింది. ఏ పాఠశాల ప్రధానోపాధ్యాయున్ణి కలిసినా ఏవో కొరతల గురించీ, లేమి గురించే మాట్లాడుతుండేవాడు.

ఆ మాటలు అధికారిగా నా పరిమితులగురించీ, యాజమాన్యంగా సంస్ధ పరిమితుల గురించీ పదే పదే గుర్తు చేస్తున్నట్టుండి నాకెంతో కలత కలిగేది. నేను అనవసరంగా అందరి ఆకాంక్షల్నీ రేకెత్తించాననీ, నా కన్నా ముందు పనిచేసిన అధికారులకు నా కన్నా ఎక్కువ విజ్ఞత ఉందనీ, తాము పరిష్కరించలేని విషయాల గురించి తాము మాట్లాడటం సముచితం కాదన్న తెలివిడి వల్లనే వారు తమ కార్య క్షేత్రాన్ని పరిమితం అనిపించడం మొదలయ్యింది.

మరొకవైపు అంతదాకా ఏ సంక్షేమాధికారీ పాఠశాలలు పనిచెయ్యాలని అంత బలంగా కోరుకోలేదనీ, ఆకాంక్షలు ఉదయించినంతలోనే అవి నెరవేరాలను కోవడం అత్యాశేననీ నా సన్నిహితులు అంటూండేవారు.

ముఖ్యంగా, మా ప్రాజెక్టు అధికారి సుబ్రహ్మణ్యంగారిది మాగ్నెటిక్ ప్రెజన్స్. ఆయన దగ్గరకు ఎన్నో సమస్యలతో వెళ్లేవాణ్ణా. తీరాచేసి ఆయనతో గంటసేపు మాట్లాడగానే నా నిరుత్సాహం పూర్తిగా ఇంకిపోయి, ఏదన్నా సాధించాలన్నా కొత్త ఉత్సాహం, సాధించి తీరగలమన్న కొత్త విశ్వాసం అంకురించేవి.

‘మీకింత శక్తి ఎక్కణ్ణుంచి వస్తోంది?’ అని అడిగాన్నాయనొకసారి.

‘ప్రజలనుంచి’ అన్నాడాయన ఒక్కక్షణం కూడా తటాపటాయించకుండా.

‘గిరిజనుల్ని చూడండి. వాళ్ల మాటలు వినండి. మార్పు కోసం వాళ్లల్లో చెలరేగుతున్న కొత్త ఆశల్ని చూడండి’ అనేవాడాయన.

సోమవారం వస్తున్నదంటే చాలు ఆయన్ని చూడటానికీ, ఆయనతో తమ సమస్యలు చెప్పుకోవడానికీ ఎక్కడెక్కడినుంచో కొండలమీంచి గిరిజనులు తరలి వస్తుండేవారు. ఒక్కొక్క గిరిజనుడిది ఒక్కొక్క వ్యథ. ఏళ్ల తరబడి నలుగుతున్నా పరిష్కారం కనుచూపుమేరలో కూడా లేని సమస్యలెన్నో ఉండేవి. వాటిని వింటే నాకు పట్టలేనంత అగ్రహం ఉరకలు తొక్కేది.

దాదాపుగా నా వయస్కుడే అయినప్పటికీ సుబ్రహ్మణ్యంగారిలో ఆ సమస్యలు వింటున్నప్పుడు ఎటువంటి ఉద్రేకం కనబడేది కాదు. చాలా శాంతంగా, స్తిమితంగా ఆయన వాటిని వింటూ, వింటున్నప్పుడే పరిష్కారం దిశగా కూడా కొంత ఆలోచిస్తూ  ఉండేవాడు.

ఆయన సంయమనానికి ఆయనకిద్దరి మార్గదర్శకత్వం లభించిందనాలి. ఒకరు ఆయన తండ్రి ఎల్.ఎస్.ఆర్.కృష్ణశాస్త్రిగారు. ఆయన నేను నా జీవితంలో చూసిన అత్యంత మానవతామూర్తుల్లో ఒకరు. ఎదటిమనిషి, మనిషనేమిటి, తనకి తారసిల్లిన ప్రతి ప్రాణి పట్లా దయార్ధ్రహృదయులు కాగలిగిన మనిషి ఆయన.

రెండవది, ఆంధ్రప్రదేశ్‌లో దళిత, గిరిజన అభ్యున్నతి గురించిన ఏ పాటి అవగాహన ఉన్నవారికయినా చిరపరచితమైన పేరు. ఎస్.ఆర్.శంకరన్‌గారు. సుబ్రహ్మణ్యంగారి పనితీరులో అడుగడుగునా తనకి శంకరన్‌గారిని రోల్‌మోడల్‌గా భావించుకుంటున్న స్పృహ కనబడేది.

నా ఆశయాల్నీ, ఉత్సాహాన్నీ ఆరకుండా రగిలిస్తూ వచ్చిన మరొక వ్యక్తి పార్వతీపురంలో డివిజనల్ పౌరసంబంధాధికారిగా పనిచేసిన గోవిందరావుగారు. ఆయన నా శిక్షణాకాలం నుంచీ కూడా మిత్రుడిగా, సహచరుడిగా, సహోద్యోగిగా నా కెంతో తోడ్పాటునిచ్చాడు. వీరు నా అధికారి వలయానికి చెందినవారు కాగా, ఈ వ్యవస్ధకీ, ఈ తర్కానికీ అతీతంగా నా అంతరాత్మకి కాపలాదారుగా భూషణం మాష్టారు ఉంటుండేవారు.

భూషణంగారిది ఒకప్పటి కురుపాం తాలుకా, నేటి జియ్యమ్మ వలస మండలం లోని చినమేరంగి గ్రామం. తెలుగుకథకి జన్మస్ధానమయిన ఆ ఊరు తెలుగు సాహిత్యానికి అందించిన మరో మహత్తర కాన్క భూషణం. ఆయన తన జీవితకాలంలో చినమేరంగి, పార్వతీపురంల పరిథి దాటి ప్రయాణించింది లేదు. ఎమర్జన్సీలో కొన్ని నెలలు విశాఖపట్టణం సెంట్రల్ జైలులో గడిపింది మినహా ఆయన జీవితమంతా ఆ కొండవార గ్రామంలోనే గడిచింది.

ఆయన జీవితంలో 67-72 కాలం ఉజ్వలమైన కాలం. శ్రీకాకుళం తిరుగు బాటుకి మూలస్తంభాలైన వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం మొదలుగా గల మహనీయులందరికీ ఆయన మిత్రుడు. సహచరుడు. తెలుగుసాహిత్యంలో శ్రమైక జీవితం గురించి రాసిన రావిశాస్త్రి కాశీపట్నం రామారావులకు ఆయన శిష్యుడూ, సహచరుడూ, ఆత్మీయుడూను. 

శ్రీకాకుళం తిరుగుబాటు మీద ఆయన ఎన్నో ఆకాంక్షలు పెట్టుకున్నాడు. అవి కావడానికి ఆదివాసుల ఆకాంక్షలంత నిష్కపటమైనవి. ‘శ్రీకాకుళం పోరాటం కాగానే కమ్యూనిజం వచ్చేస్తుంది. మా పిల్లల బాగోగులన్నీ సమాజమే చూసుకుంటుం దని నమ్మాను. అందుకని నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందోనని నేనేనాడూ ఆలోచించలేదు’ అన్నారాయన ఒకసారి.

కాని తిరుగుబాటు విఫలమైంది. అంతదాకా ఒక రకమైన దోపిడీని మాత్రమే చూసిన గిరిజన ప్రాంతాలకు కొత్తరకం దోపిడీలు పరిచయమయ్యాయి. తిరుగుబాటు వైఫల్యం, జైలుజీవితం తదనంతరం వచ్చిన మార్పులు ఆయన్ని భౌతికంగా చాలా నీరసింప చేసాయి. కాని, ఈ మనిషి లోపల్లోపల ఉడుకు మాత్రం చల్లారలేదు. నిశ్శబ్దంగా రగులుతున్న అగ్నిపర్వతంలా ఆయన లోపల్లోపల జ్వలిస్తూ ఉండేవాడు. ఆ మంట వేడి ఆయన వ్యంగ్యంలో బయటపడేది.

మరొక మహత్తర కళింగాంధ్ర కథకుడు త్రిపుర ఆయన రచన ‘సిక్కోలు జీవితాలు’కు ముందుమాట రాస్తూ ఆ వ్యంగాన్ని ‘కొండసరసమ’న్నాడు. ఆ వ్యంగ్యం చాలా పదునుగా ఉండేది. అది మన భ్రమల్నీ, అనవసర ఆత్మాధికత్యల్నీ తునాతునకలు చేసేసేది. అందుకనే నేనాయన్ని నా ‘కాన్షన్ష్ కీపర’ అన్నది.

నేను పాఠశాలల గురించీ, ఉపాధ్యాయుల గురించీ మాట్లాడినప్పుడల్లా భూషణంగారిలో మానవుడు లోపల దాగి ఉండే లేకుండా బయటకి వచ్చేసేవాడు. ఆ మానవుడి అనుభవం ముందు నా ఆకాంక్షలు నిలబడజాలలేకపోయేవి.

‘మీరే చెప్పండి. తన జి.పి.ఎఫ్ లోను కోసం, అంటే తను న్యాయార్జితంగా సంపాదించుకున్న సొమ్ము. తను న్యాయమార్గంలో దాచుకున్న సొమ్ము. దాన్నుంచి ఏదో అవసరం పడి అప్పు తీసుకోవాలనుకుంటే, మా ఉపాధ్యాయుడికి మండలాఫీసులో లంచమివ్వందే పని జరగదు. ఇది మీకు తెలియదా?’ ఒకరోజు నన్ను సరాసరి              ఈ ప్రశ్నతో ఎదుర్కొన్నారు భూషణంగారు.

ఆ మాటలంటున్నప్పుడు ఆయనలో ఆగ్రహం లేదు. ఆయన ఆగ్రహం ఉపాధ్యాయ సంఘాల్ని, ఉద్యమాల్ని చెన్నుపాటి లక్ష్మయ్యతో కలిసి నిర్మించినప్పటి మాట. నాతో మాట్లాడుతున్న రోజుల నాటికి ఆయనలో అగ్రహం స్ధానంలో చల్లగా కాల్చే నిర్లిప్తత వచ్చి చేరింది.

‘మీరే చెప్పండి. అటువంటి వ్యవస్ధలో పనిచేసే ఉపాధ్యాయుడు తనలోని మానవత్వాన్ని ఎలా నిలుపుకోగలుగుతాడు? అందుకే ఉపాధ్యాయుడు తన వృత్తి కన్నా గుమాస్తా వృత్తే ఎక్కువ ప్రయోజనకరమైంది అనుకుంటున్నాడు’ అనేవాడు ఆయన.

‘నేను ఆ గుమస్తాలకు పెద్ద గుమాస్తాగా చెప్తున్నాను కదా, ఉపాధ్యాయ వృత్తి కన్నా గొప్ప వృత్తి మరేమీ లేదని’ అనేవాణ్ణి. ఆయన్ని రెచ్చగొట్టి మరికొంత మాట్లాడించాలని.

‘మీరా, మీ వంటి వారి సంఖ్య ఈ వ్యవస్ధలో ఏ మాత్రముంటుంది బాబూ, చూడండి. నా నలభై ఏళ్ల ఉపాధ్యాయ జీవితంలో ఏ ఒక్కడు కూడా ఉపాధ్యాయుణ్ణి ‘మేష్టారూ’ అని నోరారా పిలిచినవాణ్ణి చూళ్లేదు. ఎవడు నోరెత్తినా ‘మేష్ట్రూ’ అనేవాడే. మేష్ట్రూ, అదీ బాబూ, సమాజం మమ్మల్ని పిలిచే పిలుపు’ ఇక ఆ తర్వాత ఆయన ఉదాహరణలవెనక ఉదాహరణలు తన అనుభవాల నుంచి దోసిళ్లతో ఎత్తిపోసేవాడు. ఎన్ని అనుభవాలని !

ఒక సారేమయ్యిందో తెలుసా, మలేరియా ఇనస్పెక్టరు, నాలాంటి ఉద్యోగే. నా స్ధాయివాడే. నేరుగా స్కూల్లోకి వచ్చేసాడు. అప్పుడు నేను క్లాసులో పిల్లలకి పాఠం చెప్తున్నాను. నన్ను మర్యాదకన్నా పర్మిషను అడగాలి కదా. నేను లోపలున్నాను కదా, నేనొకవేళ అతగాడి ఆఫీసుకి వెళ్తే పర్మిషను అడగాలి కదా, నేను లోపలున్నాను కదా. నేనొకవేళ అతగాడి ఆఫీసుకి వెళ్తే పర్మిషను అడక్కుండా లోపలకి పోను కదా, నేను పోదామనుకున్నా అతగాడు రానివ్వడు కదా, అలాంటోడు తిన్నగా నేరుగా లోపలకి దూసుకొచ్చి అంటాడు గదా, మేష్ట్రూ, అటెండెన్సు రిజిష్ట్రిటివ్వు, పిల్లలకు టీకాలు పొడవాల అన్నాడు. బాబూ, నాకర్ధం కాదు, అటెండెన్సు రిజిష్టరంటే అది నేను చూసుకునే రిజిష్టరు. అంటే అది నాదన్నమాట. అతగాడు, నాలాంటి ఉద్యోగే కదా. నా స్కూల్లోకి రాగానే నన్ను చూడగానే పెత్తనం చెయ్యాలని ఎందుకనుకుంటాడు? టీచర్ని చూడగానే ప్రతి ఒక్కడికీ పెత్తనం చెయ్యాలని ఎందుకనిపిస్తుంది? నాకు తెలీక అడుగుతున్నాను చెప్పండి’ అనేవాడు.

అది నాలోకి నన్ను చూసుకునేలా చేసేది. నేను కూడా కేవలం పెత్తనం చూపడానికే ఎప్పుడన్నా ఏ స్కూల్లోనన్నా అడుగుపెట్టానా అని ఆలోచనకీ, ఆత్మ విమర్శకీ లోనయ్యేవాణ్ణి ఇంతలో తేరుకుని అడిగేవాణ్ణి.

‘సరే, సరే, అప్పుడు మీరేమన్నారు?’

‘నేనేమన్నానా?’ భూషణం గారు నవ్వేవారు. పసిపిల్లలకీ, ఆదివాసులకీ, తల్లులకీ మాత్రమే సాధ్యమయ్యే నిష్కపటదరహాసమది.

‘ఇదిగో నీ టీకాలన్నీ ఈ రిజిష్టరుకి వేసి పో అన్నాను’, ‘అదేంటి మేష్ట్రూ అలాగంటున్నావు’ అన్నాడతగాడు. నేనన్నాను. ‘అంతేకదా మరి, ఎదరగా పిల్లలు కనబడుతుంటే టీకాలు వెయ్యడం మాని రిజిష్టరడిగావు కదా, బహుశా నువ్వు రిజిష్టర్లకి టీకాలేసేవాడివేమోలే అనుకున్నాను. అంతే కదా మరి’ అని మళ్లా గలగలా నవ్వేవాడాయన.

‘ఇంకోసారి ఏం జరిగిందో తెలుసా బాబూ, నేను పాఠశాల అయిపోయాక బయటకొచ్చి నిల్చున్నాను. నాది ప్రైమరీ స్కూలు గదా. మూడున్నరకే స్కూలు అయిపోయింది. పిల్లలంతా ఇంటికి వెళ్లిపోయారు. బడికి తాళం పెట్టవలసివాణ్ణి ఏదో ఆలోచిస్తూ బయట నుల్చుని ఉన్నాను. ఇంతలో ఎవడో అధికారి తుర్రున జీపులో పోతున్నవాడు బడి కనబడింది కదా. అంతే ఆగిపోయాడు. ఒక ఉపాధ్యాయుడు దొరికాడు కదా. ఇంకేం, కావలసినంత కాలక్షేపం’ ఆగిపొయ్యాడు.’

‘ఏమయ్యా మాష్టరూ, పిల్లలేరి?’ అనడిగాడు.’

అర్ధమయింది నాకు. అతడు ఏ విధంగానూ పాఠశాలలకి సంబంధించిన అధికారి కాదని లేకపోతే ఆ టైంలో బడి విడిచిపెట్టేస్తారనీ, పిల్లలు ఇంటికి వెళ్లి పోకుండారనీ తెలియకుండా ఎలా ఉంటుంది? అయినా అతగాడి దర్పాన్ని చూసి కొద్దిసేపు అతనితో ఆడుకోవాలనిపించింది నాకు.’

‘చెప్పవయ్యా మాష్టరూ, పిల్లలేరీ’ అన్నాడతగాడు మళ్లా.

‘పొద్దుణ్ణించీ చదువుకుని చదువుకుని అలసిపోయారని నేనే వాళ్లని ఆడుకొమ్మని కొద్దిసేపు బయటకి పంపాను సార” అన్నాను.

‘ఏమిటా ఆట?’ అన్నాడతడు మళ్లా.

‘కుందేళ్లూ, తోడేళ్లూ ఆట సార్, కొందరు పిల్లలు కుందేళ్లన్నమాట, వాళ్లు ముందు పారిపోతుంటారు. వాళ్ల వెనక కొందరు కుర్రాళ్లు తోడేళ్లుగా వెంటబడు తుంటారు అన్నాను’.

‘గుడ్, అడవిలో స్కూలు కదా, అడవికి తగ్గట్టే ఆడిస్తున్నావన్నమాట. ఇంతకీ ఆట ఎప్పుడు ముగుస్తుంది? వాళ్లెప్పుడొస్తారు?’ మళ్లా అడిగాడాయన మరో ప్రశ్న.

ఇక లాభం లేదనుకుని చెప్పాను కదా ‘లేదు సార్, ఇంకివ్వేళ్టికి వాళ్లు రారు సార్, ఎందుకంటే ఆ కుందేళ్లు తోడేళ్లకి చిక్కిపోతే ప్రమాదం కదా, ఇవ్వాళంతా అవి తోడేళ్లకి చిక్కకుండా పారిపోతూనే ఉంటాయి సార’ అన్నాను.

అంటూ ఒకటే నవ్వు భూషణం మేష్టారు.

నాకు ఆయన మాటలు విన్నప్పుడల్లా పట్టుదల హెచ్చేది. వ్యవస్ధ మరీ అంత అనారోగ్యంతో లేదనీ, ఒక పిలుపు కోసం, ఉత్తేజకారకమైన నినాదం కోసం, నిర్మాణాత్మక కార్యక్రమం కోసం పాఠశాలలు ఎదురుచూస్తున్నాయని ఆయన్ని నమ్మించాలనుకునేవాణ్ణి.

అటువంటి రోజుల్లో, నాకు ఇంకా వెలుతురు కనబడీ, కనబడని ఆ రోజుల్లో ఒక ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాకు దారి చూపించాడు. తనకి తెలియకుండానే అతడు నాకూ, నా ద్వారా తక్కిన పాఠశాలలకూ, వ్యవస్ధ మొత్తానికే అతడొక మార్గాన్ని సూచించినవాడయ్యాడు.

అతడి పేరు సత్యానందరావు. అప్పుడతడు జియ్యమ్మవలస మండలంలోని రావాడ దగ్గర రామభద్రపురం ప్రాథమికోన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా ఉండేవాడు. అతని భార్య కృష్ణవేణి. ఆమె కూడా అప్పట్లో అక్కడే, ఆ పాఠశాలలోనే సహాయోపాధ్యాయినిగా పనిచేస్తూ ఉండేది.

రామభద్రపురం కొండకింది గ్రామం. ఆ గ్రామం తర్వాత మహాపర్వత శ్రేణి ఒకటి మొదలవుతుంది. ఆ కొండల మీద చిలకం, పెదతోలుమండ, తామరఖండి జమ్ము అనే గ్రామాల్లో ఆశ్రమ పాఠశాలలుండేవి. అప్పటికి ఇరవైయేళ్ల కిందట నక్సలైటు పోరాటం రోజుల్లో అక్కడ రక్తం ఏరులై ప్రవహించింది. గ్రామాలకు గ్రామాలు దగ్ధమయ్యాయి.   ఆ విధంగా ఎత్తేసిన గ్రామాలన్నిటినీ కొన్ని చోట్ల ప్రభుత్వం పునరావాసం చేసి ఆ గిరిజన బాలలకోసం ఆశ్రమ పాఠశాలలు నెలకొల్పింది.

కాని ఆ ఇరవయి ఏళ్లుగా కూడా ఆ గ్రామాలకు రోడ్డు లేదు. కరెంటు లేదు. అభివృద్ధి ఫలితాలింకా అక్కడికి ప్రవహించడం మొదలుకానేలేదు. అటువంటి ప్రాంతాన్నంతా నేనొక రోజు పర్యటిస్తూ ఉన్నాను. ఆ ప్రాంతంలో కొస అని చెప్పదగ్గ కూటాం-పాండ్రసింగి అనే గ్రామాల్ని చూసానారోజు. అవి విప్లవశీల గ్రామాలు కావడంతో తిరుగుబాటు రోజుల్లో పోలీసులు ఆ రెండు గ్రామాల్నీ తగలబెట్టి అక్కడికి కొంత దూరంలో ఆ ప్రజల్ని పునరావాసం చేసారు.

ఆ రోజు ఆ గ్రామాల్ని చూస్తున్నప్పుడు ఇరవైయేళ్ల కాలవ్యవధి ఆ గ్రామాల్లో  ఏ మార్పూ తేలేదనిపించింది. ఆ భావాలు అలా నాలో సుళ్లు తిరుగుతూ నేను కొండ కిందకి వచ్చేటప్పటికి మనసంతా మొద్దుబారిపోయింది. సిక్‌గా అయిపోయాను.

అప్పటికే చీకటి పడింది. ఎకాఎకి ప్రయాణం చెయ్యలేక కొండ దిగువన ఉన్న ఆశ్రమపాఠశాలలో కొద్దిసేపు ఆగుదామనుకున్నాను. అక్కడికి చేరేటప్పటికి నాకు కనిపించిన దృశ్యం నా అలసటనంతా ఒక్కసారి మరిపించింది. పిల్లలంతా సాయంకాలం ఆవరణలో కూచుని ప్రార్ధన చేస్తున్నారు. అది నా చిన్నప్పటి పాఠశాలలో సాయంకాల ప్రార్ధనా సమావేశాల్ని గుర్తుచేసింది. మా జీప్ చప్పుడు వినగానే ప్రధానోపాధ్యాయుడు అటు వచ్చాడు.

నేనతన్ని చూడగానే అడిగిన మొదటి ప్రశ్న : ‘ఈ సమావేశం రోజూ ఈ వేళకి జరుగుతూ ఉంటుందా?’ (లేక, ‘నేను ఇటు పర్యటిస్తున్నానని తెలిసి ఏర్పాటు చేసావా’ అన్న మరొక నిగూఢమైన ప్రశ్న ఉందందులో). తమ పాఠశాలలో రోజూ సాయంకాల ప్రార్ధన జరుగుతూ ఉంటుందన్నాడు అతడు. నాలాంటి అధికారుల అపనమ్మకం చిరపరిచితమైనవాడల్లే, మేం అడగకపోయినప్పటికీ, అతడికి మేం కొండపైకి వెళ్లిన విషయమే తెలియదని కూడా అన్నాడు.

నాకు తలనొప్పిగా ఉందని గ్రహించాడేమో ‘రండి సార్, మా ఇంటికొచ్చి ఒక కప్పు కాఫీ తాగివెళ్లండి’ అన్నాడు. నేను అప్పటిదాకా ఏ ఉపాధ్యాయుడి ఇంటిలోనూ అడుగుపెట్టలేదు. కాని ఆ రోజు అతని అభ్యర్ధన వినగానే కాదనలేకపోయాను. పక్కనే ఉన్న అతని క్వార్టర్స్‌కి వెళ్లాను. ఆ క్వార్టర్స్, దాన్ని ఏ కోశానా ఇల్లు అనలేం. అది పెద్ద గది. దానిలోనే వృద్ధులైన అతడి తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఉంటున్నారు.  ఆ పాతకాలపు గదిలో (దానికి బహుశా కొన్నేళ్లుగా ఎటువంటి మరమ్మత్తులూ ఎవరూచేయించి ఉండరు) అతడు నా కోసం కొద్ది చోటు చేసి కూచోమన్నాడు.

 నాతో మాట్లాడేటంత సేపూ అతడు ఇంగ్లీషులో మాట్లాడటానికే ప్రయత్నిస్తు న్నాడు. మామూలుగా అటువంటి ప్రయత్నం ఎంతో కృత్రిమంగా ఉంటుంది. కానీ నాకతని మాటల్లో అటువంటి కృత్రిమత్వమేమీ కనిపించలేదు.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం. నేను వచ్చినప్పటినుంచీ ఎందుకు ఇంగ్లీషు లోనే మాట్లాడుతున్నావని అడిగితే, స్కూల్లో పిల్లలతో కూడా ఇంగ్లీషులోనే మాట్లాడుతారాయన అని అతని భార్య జవాబిచ్చింది. ఊహించండి. ఆ కొండవార గ్రామంలో ఆ సవరపిల్లల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వాళ్లతో ఇంగ్లీషులోనే మాట్లాడాలను కోవడం.

ఇక్కడ విషయం ఇంగ్లీషుతో కాదు, ఆ ప్రధానోపాధ్యాయుడు అలా మాట్లాడటమే తన ధర్మమనుకోవడం, అది హాస్యాస్పదంగా ఉంటుందేమో అన్న ఆలోచనతో కూడా నిమిత్తం లేకుండా దాన్ని రెలిజియస్‌గా ఆచరించడం.

కొంతసేపు పిల్లలు తమకొచ్చిన పాటలు, జాతీయగీతాలు అన్నీ పాడారు. నాకా కొద్దిసేపు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ‘ఇక నేను వెళ్లొస్తాను’ అని లేచినప్పుడు   ఆ ప్రధానోపాధ్యాయుడు నాతో అన్నమాటలు నన్ను చకితుణ్ణి చేసాయి.

‘సార్, మీరు రావడం నాకు వ్యక్తిగతంగా కూడా లాభం చేసింది సార్. నా భార్య నా మీద పొద్దుణ్ణించీ కోపంగా ఉన్నది. నాతో మాట్లాడటం లేదు. మీరు రావడంతో కోపం మర్చిపోయి మాట్లాడింది సార’ అన్నాడు.

‘కోపంగా ఎందుకుంది?’ అనడిగాను, ఆ ప్రస్తావనకు కొద్దిగా ఆశ్చర్యపడి.

‘ఎందుకంటే ఏం చెప్పను సార్. ఈరోజు ఆమె స్కూలుకి పావుగంట ఆలస్యంగా వచ్చింది. అప్పటికి ప్రేయర్ అసెంబ్లీ అయిపోయింది. ఎవరన్నా సరే, ప్రేయర్ అసెంబ్లీకి హాజరు కాకపోతే నా దృష్టిలో వాళ్లు ఆ రోజంతా స్కూలుకి అబ్సెంటన్నట్టే. అందుకని అబ్సెంట్ మార్కు వేసాను సార్. అదీ కోపం ఆమెకి’ అన్నాడు.

మైగాడ్ !

నేను వింటున్నదేమిటి? టీచర్లు బడికిపోవడం లేదని ప్రభుత్వాధి కారులూ తమ పాఠశాలలకి సౌకర్యాలు కలిగించడం లేదనీ ఉపాధ్యాయులూ ఒకరినొకరు పరస్పరం నిందించుకుంటున్న ఈ వ్యవస్ధలో ఒక ప్రధానోపాధ్యాయుడు ప్రేయర్ అసెంబ్లీకి హాజరుకాలేదని సహోద్యోగికి, అందునా తన భార్యకి అబ్సెంటు మార్కు చేస్తున్నాడు. ఇది నిజమేనా?

నాకు తెలిసి ఇది ఏ తాడికొండ పాఠశాలలోనో, అది కూడా సి.ఎస్.రావు గారి వంటి వ్యక్తికి మాత్రమే సాధ్యమైన విధి నిర్వహణ.

నేనన్నాను. ‘మిస్టర్ సత్యానందరావు. ఆమె నీ భార్య. నీకూ, నీ తల్లిదండ్రులకీ, నీ పిల్లలకీ వేళకి వండి పెడితేనే నీకు స్ట్రిక్టుగా విధినిర్వహణ సాధ్యమవుతోందని మర్చిపోకు. ఆమె చేసింది ఆలస్యం కాదు. నీకు సహకారం. నీవు తీసుకున్న నిర్ణయాన్ని నీ పై అధికారిగా నేను రద్దు చేస్తున్నావు’ అన్నాను.

దానికా తల్లి అంగీకరించలేదు. ఆమె అన్నది కదా. ‘సార్, ఆయనకి అడ్డు రాకండి. అవసరమైతే తన భార్యకైనా సరే పనిష్మెంట్ ఇస్తానంటేనే తక్కినటీచర్లు ఆయన మాట వింటారు’.

పరస్పరం విమర్శలతో, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే క్రమంలో అందుకు మద్ధతుగా చేపట్టే సమర్ధనలతో తక్కిన ప్రపంచమంతా తలమున్కలుగా ఉన్న వేళ ఆ మారుమూల గ్రామంలో ఆ భార్యాభర్తలిద్దరూ నా కళ్లు తెరిపించారు.

ఎవరికైనా సరే. వారి కలలు నిజం కావడమనేది రేపెప్పుడో. అన్నీ సవ్యంగా  ఉన్నప్పుడు జరిగే అద్భుత సంఘటన కాదు. అది నీకు తెలియకుండానే నీ ఇంటి ముంగటి చెట్టు కొమ్మమీద అర్ధరాత్రి నిశ్శబ్దంలో పూలు విచ్చుకోవడం లాంటిది. అట్లా విచ్చుకున్న పువ్వు మీద ఎక్కణ్ణుంచో అందమైన పిట్ట వచ్చి వాలడం లాంటిది.

నేను గ్రహించాను. అసలు అ అడవుల్లో, ప్రాణాలు తీసే ఆ భయంకర జ్వరాల్లో, దారులు లేని ఆ దుర్గమారణ్యాలలో, ఆ అరకొర సౌకర్యాల మధ్య పాఠశాలలు  నడపడాన్ని కేవలం ఉద్యోగ కార్యక్రమంగానో, లేదా తక్కిన ప్రభుత్వ కార్యక్రమాల్లా దాన్ని కూడా మరో కార్యక్రమంగానో భావించలేమని గ్రహించాం.

ఆ ఉపాధ్యాయులూ, ఆ పనివారూ మహత్తర విప్లవాన్ని చాపకిందనీరు లాగా తరలించుకు వస్తున్నారని గ్రహించాను. అప్పట్నుంచీ నేను ఎక్కడ ఏ పాఠశాలలో ఏ     ఉపాధ్యాయుడు, ఏ బాలుడు, ఏ బాలిక ఏ ప్రత్యేక కృషి చేస్తున్నారా వాళ్లలో విశిష్ట అంశమేమిటా అని పరిశీలించడానికీ, ఆ దారిలో కనుగొన్న ప్రతిదాన్నీ నలుగురికీ పైకెత్తి చూపించడానికీ పూనుకున్నాను. సాయి సచ్చరిత్ర గ్రంధంలో ఆధ్యాత్మిక గురువు తన సాధకుణ్ణి కూర్మదృష్టితో పరికిస్తాడని సాయిబాబా అన్నట్టుగా ఉంది. ఆ కూర్మదృష్టి లాంటిదాన్ని దేన్నో మేం కూడా అప్పుడు అభ్యాసం చేసాం.

మా పాఠశాలలకు మేం అదనంగా ఏమీ సౌకర్యాలివ్వలేకపోయినా పర్వాలేదు. కానీ వాటిని చూస్తూ ఉండాలి. తరచు వెళ్తూ ఉండాలి. ఆ ఉపాధ్యాయులు, ఆ పిల్లలు   ఆ అడవుల్లో తాము ఒంటరిగా ఉన్నామనీ, సమాజానికి తమ పట్ల విశ్వాసం లేదనీ అనుకునే ఒంటరితనాన్ని వాళ్ల నుంచి దూరం చెయ్యాలి.

వాళ్లని ఊరికినే చూడటం, మన పల్లెల్లో ఒకప్పుడు మన బంధువులు మనల్నీ, మనం మన బంధువుల్నీ ఊరికినే పోయి చూసేవాళ్లం చూడండి. అట్టానన్న మాట.  ఊరికినే పలకరించడం, కుశలప్రశ్నలు, పాఠశాలల్ని తనిఖీ చెయ్యడం కాదు. తనికీ అత్యంత అమానవీయమైన మాట.

అందువల్ల తనిఖీ అనే పదాన్ని మేం పూర్తిగా బహిష్కరించాం. చివరికి నా టూర్ డైరీల్లో కూడా నేనా పదాన్ని వాడేవాణ్ణికాదు. సందర్శన, చూడటం. అంతే. సందర్శన. అదీ దాని అసలైన, మానవీయ, దివ్య అర్ధంలోనన్నమాట.

మొదటగా మేం ధర్మలక్ష్మీపురం పాఠశాలని మా ప్రయోగశాలగా ఎంచుకున్నాం. ప్రతి మంగళవారం కురుపాం మొండెంఖల్లులో సంత జరుగుతుంది. మొండెంఖల్లుకి ధర్మలక్ష్మీపురం చాలా దగ్గర. ఆ సంతకి ఎక్కడెక్కడి గిరిజన గ్రామాల నుంచీ గిరిజనులు వస్తారు. వారికి కురుపాం రావాలంటే ఖర్చుతో కూడిన పని.

అందుకని మా ప్రాజెక్టు అధికారి మొండెంఖల్లులో ప్రతి మంగళవారం సంత కార్యాలయం జరిపే ఏర్పాటు చేసి దాన్ని పర్యవేక్షించే బాధ్యత నాకు అప్పగించారు. నేను ప్రతి మంగళవారం మొండెంఖల్లు వెళ్లి ఉదయం సంత కార్యాలయం చూసుకుని మధ్యాహ్నానికి ధర్మలక్ష్మీపురం వెళ్లిపోయేవాణ్ణి.

మొదట్లో నా రాకనొక అధికారి రాకగానే ఆ పాఠశాల భావించింది. కానీ కొన్ని రోజులకే ఆ మూడ్ మారిపోయింది. మంగళవారం ఎప్పుడు వస్తుందా అని వారూ ఎదురుచూసేవారు. నేనూ ఎదురుచూసేవాణ్ణి. మొదట్లో నా మధ్యాహ్న భోజనం నేను నా వెంట తీసుకుపోయేవాణ్ణి. ఆ స్ధానే ఆ పాఠశాలలో పిల్లలూ, పెద్దలూ కూడా నేను వచ్చేదాకా మధ్యాహ్న భోజనం చెయ్యకుండా నా కోసం ఎదురు చూస్తుండే రోజులు వచ్చేసాయి.

ఆ పాఠశాలకి వెళ్లగానే ఏం చేసేవాణ్ణి? ఏమీ లేదు. ఆ పాఠశాల ప్రధానో పాధ్యాయుడు ఆర్.సి.హెచ్.సత్యనారాయణ, ఇంటికి వచ్చిన తండ్రికి బిడ్డ ఏవేవో ముచ్చట్లు చెప్పినట్టు ఆ వారం రోజులూ పాఠశాలలో తామేం చేసారో నాకు చెప్పేవాడు. నేను చూడటానికొక సైన్సు ఎగ్జిబిషనో లేదా కొత్త నాటకమో, లేదా మాస్‌డ్రిల్ ఏదో ఒకటి నాకోసం ఆ రోజుకి సిద్ధంగా ఉంచేవాడు.

ఆ ఏడాది ముఖ్యమైన పండగల్ని నేనక్కడే ఆ పిల్లలతో కలిసి జరుపుకున్నాను. అక్కడ ఉపాధ్యాయుల గౌరీశంకరరావు అనే తెలుగుపండితుడు గొప్ప కవిత్వం రాసేవాడు. పి.కమలకుమారి మరొక ఉపాధ్యాయుని. నేడామె తెలుగుసాహిత్యానికి గొప్ప కథారచయితగా పరిచితురాలు. కాని ఆమె అప్పటికి గొప్ప గాయికగా ఆ పిల్లలకీ, నాకూ ఎంతో ప్రీతిపాత్రురాలు.

ఒకరనేమిటి? ప్రతి ఉపాధ్యాయుడు, పిల్లవాడు నాకు పేరుపేరునా పరిచయం. ప్రతి ఒక్కరినీ చూడగానే నా మనసుప్పొంగేది.

మేం అక్కడ వనభోజనాలు జరుపుకున్నాం. అటువంటి వనభోజనంలోనే ఎవరో మొదటిసారి ‘పిల్లలకే నా హృదయం అంకితం’ పుస్తకాన్ని మా మధ్యకు తీసుకొచ్చారు. ప్రఖ్యాత సోవియట్ విద్యావేత్త వి.ఏ.సుహోమ్లిన్‌స్కీ రాసిన ఆ పుస్తకం తెలుగుపాఠకులకి సుపరిచితమే.

ఆ పుస్తకాన్ని చదవగానే యుద్ధానంతర సోవియట్ సమాజపు స్ధితిగతులకూ, మా పాఠశాలల స్ధితిగతులకూ మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయనిపించింది. పెంపకాన్నీ, బోధననీ ఒకే విద్యావిధానంలో మిళితం చేసిన ఒక పోలిష్ విద్యావేత్తను ఆయన తన ఆదర్శంగా తీసుకున్నాడు. యుద్ధంలో తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న పిల్లల కోసం తను నడుపుతున్న పాఠశాలని ఆయన ‘సంతోష చంద్రశాల’ అని పిలిచాడు. ఆ పుస్తకంలో ఆయన ఒకచోట ఇలా రాసాడు :

ఇక్కడ ఆయన పిల్లవాడు అన్నచోటల్లా పాఠశాల అనే పదాన్నీ, ప్రకృతి అనే చోటల్లా సమాజం అనే పదాన్నీ పెట్టినట్లయితే అప్పటి నా మనోభావాల్ని కూడా నేను స్పష్టంగా చెప్పినట్టవుతుంది.

మా పాఠశాలల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచిపోషించడానికి మేం చెయ్యవచ్చనుకున్న ప్రతీదీ చేసాం. ఏం చేస్తే మా పాఠశాలలు సంతోషచంద్రశాలలుగా మారతా యనుకుంటే అదంతా చెయ్యడానికి మేం ఉద్యుక్తుమయ్యాం.

88-89 విద్యాసంవత్సరం ముగిసి పదవ తరగతి పరీక్షాఫలితాలు వచ్చే టప్పటికి జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు  విజయ కేతనం ఎగరేసాయి.

ముఖ్యంగా ధర్మలక్ష్మీపురం ఆశ్రమ పాఠశాల అంతదాకా గిరిజన ప్రాంతాల్లో ఏ ప్రభుత్వ పాఠశాలా, ఏ గురుకుల పాఠశాలా కూడా సాధించి ఉండనంత అత్యుత్తమ ఫలితాల్ని ప్రకటించి మొత్తం విద్యాసమాజమంతటినీ సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తింది.


8

Mr. Satyananda Rao

From then on, whenever I met any headmaster, I started telling them that every school must prepare an annual institutional plan. Hearing those words, many were startled. Most of them never thought they would have to hear those words again after leaving the teacher training institute.

Some of them had indeed prepared such plans for a short while when they were new to the service, but had slowly given up the habit. However, many teachers discussed the matter with me when I spoke about planning. They pointed out that even if a single school designs its own plan, at least some parts of it depend entirely on administrative decisions.

Such decisions could not be taken by the headmaster alone. The management also had to do some homework. There were several policy decisions involved. I understood that providing the immediate facilities needed by the schools, teacher transfers, new appointments, filling subject teacher vacancies, clearing long-pending promotions, and above all, the timely supply of minimum teaching-learning materials for the children were decisions that the management had to take.

Therefore, as the 1988–89 academic year was beginning, I called a meeting of the headmasters of all the ashram schools. We spent a whole day discussing how our future program should look. Crucially, I suggested that they prepare a plan for the activities they needed to carry out throughout the year. I asked them to identify the decisions that the management had to take within that plan and hand them over to me.

In truth, we did not have any standard model of what an institutional plan should look like. One or two headmasters brought along models they had developed in their schools in previous years, but those were models meant for mainstream, outside schools. They were plans designed by some active headmasters based on the formats they had received during their own teacher training. We soon realized that none of them would suit the special context and unique needs of tribal ashram schools.

Right then and there, we formed a small team with four or five teachers. Relying on their own experience and knowledge, they immediately designed a plan model specifically for ashram schools. We cyclostyled it at once and distributed it to everyone. We decided that they should prepare their individual school plans within ten to fifteen days and that we would meet again.

By the time we met for the next meeting, almost all the headmasters had prepared their institutional plans and brought them along. Even though expecting great creativity in those pages would have been asking for too much, and even though most of those plans were almost carbon copies of one another, I noticed that the faces of all the headmasters were glowing with a strange radiance that day.

It was perhaps the first time in the history of the department that the administration stopped treating teachers as culprits for mistakes they did or did not commit. Instead, it was a day the system finally recognized them as equal partners in a shared program.

Everyone has dreams. Teachers are no exception to this, and headmasters are certainly no exception. Once they have a school of their own, and once there are little children present there to receive education, which teacher’s heart would not swell when asked to dream of a future for them?

Because Tagore was a poet, he could put his dreams into beautiful words. Perhaps, if only a voice capable of putting feelings into words were available to everyone, it is no exaggeration to say that every teacher’s dreams would look just as beautiful.

I read every single one of those plans. While examining each plan, I sat the respective headmaster down in front of me. I discussed my doubts with him. I asked him about the things I did not understand and learned from him. I approved almost every single plan exactly as it was. But later, when I examined and made a list of the programs and responsibilities that the management was required to fulfill, a deep, unprecedented exhaustion overtook me.

I understood that if the schools were not working properly, and if they were lifeless, the management was also largely responsible for it. For years, the officers of the institution believed that their only duty was to check whether the teachers were attending school or not, while neglecting all other matters. Because of this neglect, problems had piled up in every single school.

Many schools did not have proper buildings or enough space for the children to sleep. The kitchens, dining halls, bathrooms, and toilets required to run the hostels properly were nowhere near enough, and some schools had none at all. Many schools were running in very old buildings that had not seen any repairs for years.

In this context, I remember the scene when I visited the tribal ashram school in Andra village. The school building was a very ancient one, with a tiled roof. The tiles had holes in them, and the walls of the rooms inside were badly stained with streaks of leaking rainwater.

I asked the children, “Does it leak in these rooms when it rains?” They said, “Yes.” “Then how do you manage to sleep when it rains and the rooms get damp?” I asked. “Where is the sleeping? If it rains, we spend that entire night sitting on our haunches,” those little children replied.

The problem in many schools did not just stop at the lack of accommodation. It must be said that every school had its own unique situation. In one school compound, a tribal welfare school and a government primary school functioned under the very same roof. The headmaster of the tribal welfare school was a responsible person, and he made his staff work systematically.

However, none of the teachers from the government primary school came to work for days on end, yet no one ever took action against them. The Mandal Educational Officer, who was supposed to supervise their work, rarely came to that area. Even if he did come down for an inspection, the teachers of that school would know about it in advance. They would decorate the school beautifully for the inspection on that day. The headmaster lamented that it was becoming very difficult for him to make his own teachers fulfill their duties in a society where no one took action against a completely non-functioning school running right next to them.

In another school, the main problem was conflict among the staff members. In another place, it was a problem with the village sarpanch, and somewhere else, it was something else entirely. We had to find solutions for each problem individually and contextually. Many headmasters even knew the solutions to their problems, but they could not move forward on that path unless someone stood firmly behind them, giving them courage.

I compiled the plans given by the headmasters, listed the tasks that the management had to do, and showed them to our Project Officer. He discussed every single problem attentively and in detail. He also added some points that had not come to our notice. For example, securing the required amount of land for every school was one of the points he introduced. His view was that if these schools were to grow tomorrow, land acquisition should not become a hurdle for them in the future.

We divided the responsibilities we had to undertake on behalf of the management into three distinct categories. Among these, the ones that went beyond our level and needed to be resolved at the government level formed the first category. Upgrading the schools, large-scale building construction, providing infrastructure, and sanctioning the required number of teacher posts all came under this category.

In the second category, we placed the decisions that we had to take on behalf of the management, such as the service problems of the teachers and other staff. We decided to clear these matters, which had been unnecessarily pending for a long time, within a timeframe of two months. As for the materials required for the children and the schools, the Project Officer assured us that he would not hold back on any expense. For certain types of equipment, there were no clear orders or approvals from the government. He placed all such matters before the governing body of our agency and got the necessary sanctions approved.

A new message reached the schools. Clear signals began to emerge that the management did not want to view the schools merely as “feeding centers.” Instead, the administration was recognizing them first and foremost as schools, as true centers of learning in the real sense of the word.

If schools are to function properly, the obstacles encountered along the way are numerous. A school is like a living organism. It is like a growing child. Just as a child requires proper nourishment and care while growing up, a school needs the exact same support. Just as we can easily spot a child who lacks proper nourishment and sufficient food, we can also instantly recognize a school that lacks proper cooperation and support. The moment we step into a school, we receive certain vibes. Before we even speak with the students, the school itself begins to talk to us.

The question then arises: what should schools do until adequate facilities are fully provided? In reality, the phrase “fully provided facilities” will never exist in the world of government education. The moment one shortage is met, another stands ready. Among the three goals of “Quantity, Quality, and Equity” outlined by the Kothari Commission, it always seems as though it is impossible for government schools to look beyond the struggle for quantity alone.

For instance, by the time the government fulfills the goal of opening schools in all tribal habitations, the next goal of constructing permanent buildings for those schools stands waiting. By the time buildings are constructed for all of them, the goal of providing a second teacher to every single school moves to the forefront.

Because the government is constantly overwhelmed by the burden of these quantitative problems, it completely fails to notice whether its schools are properly formulating annual plans, whether they are able to implement them, and whether the teachers are regular in updating their professional capabilities.

Because the political leadership also constantly focuses only on quantitative needs, such as buildings and teacher posts, the School Education Department prefers to view its Mandal Educational Officers merely as Mandal Educational Statistical Officers.

In such a situation, if any administrator of government schools wants his schools to function effectively, waiting until every single facility is provided to all his schools is like wanting to bathe in the ocean only after the waves have calmed down. On the other hand, no matter which school he goes to visit, or what small change he wishes to bring about in that small setup, the issue always seems to be tied up with funds and the scarcity of resources.

But is this entirely true? In the 1988–89 academic year, after we had formulated our institutional plans with high ideals, I dreamt that wonderful miracles would happen in the condition of our schools. However, in the beginning, I faced disappointment wherever I looked. Whichever school headmaster I met, he would speak only about shortages and deficiencies.

Those words constantly reminded me of my limitations as an officer, and the limitations of the department as management, leaving me deeply troubled. I began to feel that I had unnecessarily raised everyone’s expectations. I thought that the officers who had worked before me possessed greater wisdom than I did, and that they had limited their area of work out of the sensible realization that it is unwise to talk about problems one cannot solve.

On the other hand, my close associates kept telling me that until then, no welfare officer had ever desired so strongly for the schools to function well, and that expecting aspirations to be fulfilled the moment they arose was simply being too impatient.

Crucially, our Project Officer, Sri Subrahmanyam, possessed a magnetic presence. I would go to him overwhelmed with many problems. Yet, after talking with him for an hour, my discouragement would completely vanish, and a new enthusiasm to achieve something, along with a fresh confidence that we could definitely succeed, would take root.

“Where do you get so much strength from?” I asked him once. “From the people,” he replied, without hesitating for even a single second. “Look at the Adivasis. Listen to their words. Look at the new hope for change that is alive within them,” he would say.

Just the arrival of Monday was enough for the Adivasis to come down from the hills far and wide to see him and speak about their problems. Every single Adivasi had a different tale of sorrow. There were many problems that had been dragging on for years, with no solution anywhere in sight. Listening to them, an uncontainable anger would surge within me. Although he was almost my age, Sri Subrahmanyam showed no such agitation when listening to these problems. He would listen to them very calmly and steadily, and while listening, he would already be thinking toward a solution.

It must be said that he received the guidance of two people for his composure. One was his father, Sri L.S.R. Krishna Sastri. He was one of the most deeply humane individuals I have ever seen in my life. He was a man who felt compassionate not only toward his fellow human beings, but toward every living creature he encountered. The second was a name familiar to anyone with even a little understanding of Dalit and tribal upliftment in Andhra Pradesh: Sri S.R. Sankaran. In Subrahmanyam’s way of working, the awareness of treating Sri Sankaran as his role model was visible at every step.

Another person who kept my ideals and enthusiasm burning without letting them die out was Sri Govinda Rao, who worked as the Divisional Public Relations Officer in Parvathipuram. From my training period onward, he provided me with immense support as a friend, companion, and colleague. While these individuals belonged to my official circle, Bhushanam Master stood completely outside this administrative system and logic, serving as my conscience keeper.

Bhushanam Master belonged to Chinamerangi village in the erstwhile Kurupam taluk, which is now the Jiyyammavalasa mandal. That village, the birthplace of the Telugu short story, gave another magnificent gift to Telugu literature in the form of Bhushanam. Throughout his life, he never traveled beyond the limits of Chinamerangi and Parvathipuram. Except for spending a few months in the Visakhapatnam Central Jail during the Emergency, his entire life was spent in that village at the foot of the hills.

The period between 1967 and 1972 was the most luminous era of his life. He was a friend and companion to great leaders like Vempatapu Satyam and Adibhatla Kailasam, who were the main pillars of the Srikakulam uprising. In Telugu literature, he was a disciple, companion, and close associate to Raavi Sastri and Kalipatnam Ramarao, who wrote extensively about the lives of the downtrodden.

He had placed great hopes on the Srikakulam uprising. His aspirations were as pure and innocent as those of the Adivasis themselves. “I truly believed that as soon as the Srikakulam struggle succeeded, Communism would arrive and society itself would look after the well-being of our children. That is why I never once worried about what my children’s future would be like,” he said to me once. But the uprising failed. Tribal areas, which until then had seen only one kind of exploitation, were introduced to new forms of exploitation. The failure of the uprising, the prison life, and the changes that followed weakened him greatly in body. Yet, the fire inside this man never cooled down. He burned inwardly like a silently raging volcano, and the heat of that inner fire always came out in his sarcasm.

Tripura, another great Kalingandhra storyteller, while writing the foreword to Bhushanam’s work Sikkolu Jeevithalu, called that sarcasm Konda Sarasamu (chilly hilly wit). That sarcasm was extremely sharp. It would shatter our illusions and unnecessary self-importance to pieces. That is why I called him my conscience keeper. Whenever I spoke about schools and teachers, the human being hidden deep inside Bhushanam would step forward. My official aspirations could not stand before the raw experience of that man.

“You tell me, sir. If a teacher wants to take a loan from his own GPF—which is his own righteously earned money, the money he saved legally—if he needs it for some urgency, he cannot get it done without paying a bribe at the mandal office. Don’t you know this?” Bhushanam confronted me directly with this question one day.

There was no anger in him when he spoke those words. His anger belonged to the days when he built teachers’ unions and movements alongside Chennupati Lakshmaiah. By the time he was talking to me, a cold, burning detachment had replaced the anger in him. “You tell me. How can a teacher working in such a system preserve his humanity? That is why a teacher feels that a clerk’s job is far more secure than his own profession,” he would say.

“But I keep telling those clerks, as their head clerk, that there is no profession greater than teaching,” I would say, trying to provoke him to speak further.

“How many people like you exist in this system, babu? Look, in my forty years of teaching life, I have not seen a single person call a teacher ‘Master-garu’ with a full heart. Whoever opens their mouth simply says ‘Meshtroo’. Meshtroo—that, babu, is how society addresses us.” After that, he would pour out example after example from his vast storehouse of experiences. And what experiences they were!

“Do you know what happened once? A malaria inspector—an employee just like me, of my own rank—walked straight into the school. I was teaching a lesson to the children in the classroom. Out of basic politeness, shouldn’t he ask for my permission? Since I am inside, if I were to visit his office, I would never go in without permission, would I? Even if I tried, he would not let me. Yet, a man like that comes barging straight inside and says, ‘Meshtroo, hand over the attendance register, I need to vaccinate the children.’

Babu, I just do not understand. The attendance register is a record I maintain. That means it belongs to my classroom. He is an employee just like me, isn’t he? Why does he feel the need to show authority over me the moment he steps into my school? Why does everyone feel the urge to boss around the moment they see a schoolteacher? I am asking because I truly do not know, please tell me,” he would say.

Those words made me look deeply into myself. I would fall into deep thought and self-criticism, wondering if I too had ever stepped into a school merely to display my official authority. Recovering my composure, I would ask, “All right, so what did you say to him then?”

“What did I say?” Bhushanam would laugh. It was that pure, innocent smile possible only for little infants, Adivasis, and mothers. “I told him, ‘Here, vaccinate all your stocks into this register and go.’ The man was shocked and said, ‘What is this, Meshtroo, why are you talking like that?’ I replied, ‘Well, that is what it looks like. With the children sitting right in front of you, you ignored them and asked for the register instead. So I figured you must be someone who vaccinates registers. That is all.’ ” And Bhushanam would laugh out loud all over again.

“Do you know what happened another time, babu? I came outside and stood there after school was over. Mine was a primary school, you see, so it closed at three-thirty. All the children had gone home. I was standing outside, lost in some thought, just about to lock up the school. Meanwhile, some officer who was whizzing past in a jeep saw the school house. That was enough—he stopped. He had found a schoolteacher, hadn’t he? What else did he need for a good pastime? He stopped the vehicle.

‘Well, Master, where are the children?’ he demanded.

I understood immediately. He was in no way an officer related to the education department. Otherwise, how could he not know that schools close at that hour and children go home? Still, seeing his arrogance, I felt like playing with him for a while.

‘Tell me, Master, where are the children?’ he asked again.

I replied, ‘They have been studying hard since morning and were completely exhausted, sir. So I sent them out to play for a while.’

‘What game is that?’ he asked.

I said, ‘The game of rabbits and wolves, sir. Some children are rabbits and they run ahead. A few other boys are wolves, and they chase after them.’

‘Good,’ he said. ‘It is a school in the forest, so you are making them play according to the jungle. Anyway, when will the game end? When will they come back?’ he asked yet another question.

Realizing it was time to end the joke, I said, ‘No, sir, they will not return today. If those rabbits get caught by the wolves, it would be dangerous, wouldn’t it? So, all day today, they will just keep running away to escape the wolves, sir.’ “

Saying this, Bhushanam laughed endlessly.

Whenever I heard his words, my determination grew stronger. I wanted to convince him that the system was not entirely beyond recovery, and that the schools were merely waiting for a call, a motivating slogan, and a constructive program. During those days, when the light ahead was barely visible to me, the headmaster of one ashram school showed me the way. Without realizing it himself, he pointed out a path for me, and through me, for the rest of the schools and the entire system.

His name was Satyananda Rao. At that time, he was working as the headmaster of the Ramabhadrapuram Upper Primary School near Ravada in the Jiyyammavalasa mandal. His wife, Krishnaveni, was also working as an assistant teacher in the very same school.

Ramabhadrapuram is a village situated at the foot of the hills. Beyond this village, a great mountain range begins. On top of those hills lay the villages of Chilakam, Pedatholumanda, Thamarakhandi, and Jammu, each having its own ashram school. Twenty years prior, during the peak of the Naxalite struggle, blood spilt like a stream across this land. Village after village was burnt to the ground. The government later rehabilitated the uprooted population in a few places and established these ashram schools for the benefit of the Adivasi children.

Yet, even after those twenty years, there was no road to those villages. There was no electricity. The benefits of development had not even begun to reach that place. I was touring that entire region one day. On that day, I visited Kootam and Pandrasingi, villages that could be described as the very edge of the world. Because they were centers of revolutionary activity, the police had burnt both villages down during the days of the uprising and later rehabilitated the inhabitants some distance away.

Looking at those villages that day, it felt as though a span of twenty years had brought absolutely no change to the lives of the people. With these thoughts swirling inside me, my mind became completely numb by the time I came down the hill. I felt exhausted physically too.

It was already dark. Unable to continue the journey immediately, I thought of stopping for a short while at the ashram school situated at the foot of the hill. The scene that met my eyes upon reaching there made me forget all my exhaustion at once. All the children were sitting together in the school compound, offering their evening prayers. It instantly reminded me of the evening prayer assemblies from my own school days. Hearing the sound of our jeep, the headmaster came out toward us.

The very first question I asked upon seeing him was, “Does this assembly take place every day at this hour?” (Deep down, there was a hidden, unspoken question: “Did you set this up because you knew I was touring this way?”). He replied that evening prayers were a daily feature in their school. As if he were well-acquainted with the natural distrust of officers like me, he added on his own accord, even though we had not asked, that he did not even know we had gone up the hill.

Perhaps noticing that I had a headache, he said, “Come, sir, please come to our house for a cup of coffee before you leave.” Until that day, I had never stepped into the home of any teacher. But hearing his sincere request, I could not say no. I went to his quarters next door. Those quarters could hardly be called a house by any standard. It was just one large room. His elderly parents, his wife, and his children all lived together in that single space. In that old room, which had clearly not seen any repairs for years, he cleared a little space for me and asked me to sit.

Throughout our conversation, he kept trying to speak to me only in English. Usually, such an attempt sounds very artificial. But I found no such artificiality in his words. What was even more surprising was that when I asked him why he had been speaking only in English since my arrival, his wife answered that he spoke in English with the children in the school as well. Imagine that. The headmaster of a school for Savara children, in a remote village at the foot of the hills, wanting to speak with them in English.

The point here is not about the English language itself. The point is that the headmaster considered speaking like that as his true duty. Without even caring whether it might appear ridiculous to others, he practiced it religiously.

For a while, the children sang all the songs and national anthems they knew. I felt a deep sense of peace during that short time. When I got up to leave, saying, “I will take my leave now,” the words that the headmaster said to me left me startled.

“Sir, your visit has benefited me personally too. My wife had been angry with me since morning and was not speaking to me. With your arrival, she forgot her anger and finally spoke,” he said. Slightly surprised by the mention of this, I asked, “Why was she angry?” He replied, “What can I say, sir. Today she came to school fifteen minutes late. By then, the prayer assembly was over. In my view, if anyone fails to attend the prayer assembly, they are absent for the entire day. That is why I marked her absent, sir. That is the reason for her anger.”

My God! What was I hearing? In a system where government officials blame teachers for not attending schools, and teachers blame officials for not providing facilities, both sides constantly shifting responsibilities, here was a headmaster marking a colleague—and that too his own wife—absent simply for missing the morning prayer. Was this real? To my knowledge, such a fierce dedication to duty was possible only in a place like the Tadikonda school, and that too, only for a person of Sri C.S. Rao’s stature.

I said, “Mr. Satyananda Rao, she is your wife. Do not forget that you are able to strictly execute your duty only because she cooks and feeds you, your elderly parents, and your children on time. Her delay was not intentional; it was her cooperation that sustains you. As your superior officer, I am overruling  your decision.”

However, his wife did not agree to my intervention. She said, “Sir, please do not stand in his way. Only if the other teachers see that he is willing to punish even his own wife when necessary, will they respect his word.”

At a time when the rest of the world was completely submerged in mutual criticism and inventing justifications to cover up their own failures, this husband and wife in that remote village truly opened my eyes. For anyone, the realization of a dream is not a grand, miraculous event that happens in some distant tomorrow when everything becomes perfect. It is like flowers silently blooming in the deep stillness of midnight on the branch of a tree in your front yard, without your ever knowing it. It is like a beautiful bird flying in from nowhere to gently land on that blossomed flower.

I realized then that running schools in those remote forests, amidst those deadly, terrible fevers, and within pathless, impenetrable jungles with skeletal facilities, could never be treated merely as a routine job or just another program of the government.

I realized that those teachers and staff members were quietly bringing about a magnificent revolution, like water flowing silently beneath a mat. From then on, I set out to observe which teacher, which boy, or which girl was making what special effort in each school, looking for the unique spark within them, and highlighting everything I discovered on that path for all to see. It reminded me of what Sai Baba said in the Sai Satcharitra—that a spiritual guru nurtures his disciple with the silent, watchful gaze of a tortoise (Koorma Drishti). We, too, practiced something akin to that tortoise gaze during those days.

It did not matter if we could not provide any additional infrastructure to our schools. What mattered was that we kept looking at them. We had to visit them frequently. We had to take away the loneliness felt by those teachers and children in the heart of those forests—the feeling that they were completely abandoned and that society had no faith in them. We needed to go see them just for the sake of visiting—the way relatives in our villages used to drop by just to see each other in the old days. It was about dropping by simply to talk and ask after their well-being, not to inspect them. “Inspection” is a highly dehumanizing word.

Therefore, we completely banished the word “inspection” from our vocabulary. In the end, I stopped using that word even in my official tour diaries. A visit, a warm calling-upon. That was all. A visit—in its true, humane, and sacred sense.

To begin with, we chose the Dharmalaxmipuram school as our laboratory. Every Tuesday, a weekly shandy (market) takes place at Mondemkhallu in the Kurupam mandal. Dharmalaxmipuram is very close to Mondemkhallu. Adivasis travel to this market from tribal villages far and wide, since traveling all the way to Kurupam is an expensive affair for them. To help them, our Project Officer set up a weekly shandy grievance office there every Tuesday and entrusted me with the responsibility of overseeing it. I would travel to Mondemkhallu every Tuesday morning to manage the market office, and by afternoon, I would head over to Dharmalaxmipuram.

Initially, the school viewed my arrival as just another visit from a superior officer. Within a few weeks, however, that mood completely transformed. They began to eagerly look forward to Tuesdays, and so did I. In the beginning, I used to carry my own packed lunch. Soon, days came when the children and the staff would refuse to eat their midday meal until I arrived, waiting to dine along with me.

What did I do upon reaching the school? Nothing out of the ordinary. The headmaster, Sri R.Ch. Satyanarayana, would recount everything they had achieved during the week, just like a child sharing countless stories with a father who has just returned home. He would always have something ready for me to see that day—a science exhibition, a new play, or a mass drill performance.

I celebrated all the major festivals of that year right there with those children. Among the teachers, our Telugu pandit, Sri Gowri Sankara Rao, used to write brilliant poetry. Smt. P. Kamala Kumari was another teacher there. Today, she is well known in Telugu literature as a gifted short story writer, but back then, she was a wonderful singer who was deeply loved by the children and by me. I knew every single teacher and child by name. My heart would swell with joy the moment I saw them.

We organized forest picnics (Vana Bhojanalu) together. It was during one of these picnics that someone first brought a copy of My Heart I Give to Children into our midst. That book, written by the legendary Soviet educationist V.A. Sukhomlinsky, is deeply familiar to Telugu readers. Reading it, I felt there were striking similarities between the conditions of post-war Soviet society and the reality of our schools. He had taken as his ideal a Polish educationist who combined caring and teaching into a single, unified pedagogical method. He called the school he ran for war orphans the “Pavilion of Joy” (Santhosha Chandrasala). In that book, he wrote:

If we substitute the word “school” wherever he says “child,” and the word “society” wherever he says “nature,” it would describe my exact state of mind during those days. We did everything we humanly could to foster self-confidence within our schools. Whatever it took to turn our schools into true schools of joy, we set out to achieve it with complete dedication.

By the time the 1988–89 academic year drew to a close and the tenth-grade examination results were announced, the tribal ashram schools and residential schools of the district hoisted the flag of victory. Most notably, the Dharmalaxmipuram Ashram School recorded the highest and most exceptional pass percentage ever achieved by any government or residential school in the tribal regions until then, leaving the entire educational community in absolute awe and amazement.


Featured image: Headmaster and staff of TW Ashram High School, Regidi with Sri L.V.Subrahmanyam and myself, 1989

19-7-2026

4 Replies to “కొన్ని కలలు కొన్ని మెలకువలు-14”

  1. ఎవరికైనా సరే. వారి కలలు నిజం కావడమనేది రేపెప్పుడో. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు జరిగే అద్భుత సంఘటన కాదు. అది నీకు తెలియకుండానే నీ ఇంటి ముంగటి చెట్టు కొమ్మమీద అర్ధరాత్రి నిశ్శబ్దంలో పూలు విచ్చుకోవడం లాంటిది. అట్లా విచ్చుకున్న పువ్వు మీద ఎక్కణ్ణుంచో అందమైన పిట్ట వచ్చి వాలడం లాంటిది.

  2. Headmasters తో సమావేశమై వారి వార్షిక ప్రణాళికలను పరిశీలిస్తున్నప్పుడు, “ఆ రోజు ప్రధానోపాధ్యాయులందరి ముఖాలూ వింతకాంతితో వెలిగి పోతుండటం గమనించాను” అన్నారు.
    Really felt that excitement in the air while reading this, sir. It must have been an exciting and beautiful day !!

    మీ కాన్షన్ష్ కీపర్ గా చెప్పిన భూషణం మాష్టారు వ్యవస్థలోని లోపాలను ఆయన ఆగ్రహంతో కాదు, పదునైన వ్యంగ్యంతో చెప్పడం, ఆ వ్యంగ్యం వెనుక ఉన్న అనుభవం, నిర్లిప్తత, బాధ చదివి బాధనిపించింది.

    సత్యానందరావు గారు, వారి సతీమణి గారి అంకితభావం చదివాక వారిమీద ఎంతో గౌరవం కలిగింది. అరకొర వసతుల మధ్య కూడా ఒక పాఠశాలను తన బాధ్యతగా, తన కలగా చూసుకోవడం అంటే ఏమిటో వారి ద్వారా చూపించారు. Remarkable people!!

    పాఠశాలలని తనిఖీ చేయడానికి కాదు, మన బంధువులను పలకరించడానికి వెళ్లినట్టు పాఠశాలలను సందర్శించాలని మీరు తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పది!! అధికారంతో కాదు స్నేహపూర్వకంగా empathy తో ఆ పిల్లలతో ఆ ఉపాధ్యాయులతో మీరు పని చేసిన విధం ఒక పాఠం.

    ఆ పాఠశాలలను ‘సంతోషచంద్రశాలలు’ గా మార్చడానికి మీరు చేసిన ప్రయత్నాలు చదువుతుంటే, మార్పు అనేది సౌకర్యాలు ఇవ్వడం వలననే కాదు, “ఆ అడవుల్లో ఆ గిరిజనుల ఒంటరితనాన్ని వాళ్ల నుంచి దూరం” చేసి, వారికి trust and encouragement ఇవ్వడం వలన కూడా వస్తుందని పదవతరగతి ఫలితాల ద్వారా చూపించారు. చాలా సంతోషం అనిపించింది.

    Very valuable lessons, Sir. 🙏🏽

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading