ఈ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషిస్తూనే నేను పాడేరులో ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు, పినకోట నుంచి మఠం భీమవరం దాకా, దారకొండ నుంచి ముంచింగిపుట్టుదాకా, గుంటసీమనుంచి శరభన్నపాలెం దాకా తిరుగుతూ ఉండిపోయాను.
కొన్ని కలలు కొన్ని మెలకువలు- 28
‘మాబడి’, వెలుగుబాట’ ల మీద విమర్శలేమయినప్పటికీ, అవి రెండు అంశాల్ని మాత్రం తెరముందుకు తీసుకువచ్చాయి. మొదటిది, సమాజానికి దూరంగా ఉన్న సనాతన ఆదిమగిరిజన సమాజాల్లో కూడా విద్య పట్ల ఆసక్తి తక్కినవారితో సమానంగా, ఇంకా చెప్పాలంటే ఒక పాలు ఎక్కువే ఉన్నదని.
కొన్ని కలలు కొన్ని మెలకువలు-27
ఇటువంటి అభద్రతలో, అనిశ్చితలో ఆ ప్రజలు విద్య గురించీ, ముఖ్యంగా గుణాత్మకవిద్య గురించీ ఆలోచించాలనుకోవడం అత్యాశే అవుతుందని నాకు పాడేరు వెళ్లిన కొద్దిరోజులకే అర్ధమయింది.
