బరంపురంలో

లక్ష్మణరావుగారు రచయిత, అనువాదకుడు, ఆత్మచరిత్రకారుడు నిజమే కాని,అన్నిటికన్నా ముందు మహామానవుడు. శతాబ్దమంత సుదీర్ఘం, సుసంపన్నం అయిన జీవితం ఆయనది. జగదీశ్ చంద్ర బోస్ దగ్గర వృక్ష శాస్త్ర పరిశోధన చేసినవాడు, మహాత్మాగాంధీ చెంతన సబర్మతిలో ఆశ్రమవాసం చేసినవాడు

శయనైకాదశి

కాలపరిభ్రమణంలో, ఋతుసంక్రమణంలో వెలుగు చేసే ప్రయాణాన్ని క్రతువులుగా, పండగలుగా జరుపుకుంటూ రావడంలో మనిషి చేసుకుంటున్న జీవితోత్సవం రూపాలు మారుతున్నదికాని, స్ఫూర్తి ఒక్కలానే కొనసాగుతున్నది

చంపారన్ సత్యాగ్రహం

కాని, వందేళ్ళ తరువాత, చంపారన్ సత్యాగ్రహం గురించి అంతమంది మాట్లాడుతుండగా వింటున్నప్పుడు, ఇప్పటి ప్రపంచానికి దారిచూపించే స్ఫూర్తి ఆ ఉద్యమస్మృతిలో ఇంకా సజీవంగానూ, బలంగానూ ఉందనే అనిపించింది