ఈ నెల రెండో తేదీన రావిశాస్త్రి పురస్కారవేదిక సభలో నా 'కథలసముద్రం' పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా డా.కొర్రపాటి ఆదిత్య ఆ పుస్తకాన్ని పరిచయం చేసారు. ఒక తరానికి చెందిన రచయితకి తన తర్వాతి తరం నుంచి ఇటువంటి మూల్యాంకనం దొరకడం నిజంగా భాగ్యం
ఇప్పటికి తెలిసింది
ఇన్నాళ్ళూ ప్రతిరోజూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను నిత్యం నా కష్టసుఖాలు ఆయనకు చెప్పుకుంటూ వచ్చాను.
నన్ను వెన్నాడే కథలు-3
నలభయ్యేళ్ళ కింద చదివిన ఈ పుస్తకం మళ్ళా ఇన్నేళ్ళకు ఇదే తెరవడం. కానీ ఆ చిన్నవయసులోనే నా మనసుకు హత్తుకు పోయిన కథ 'కొళాయిలో నీళ్ళు వచ్చినవి' ఇప్పుడు చదివినా అంత ఫ్రెష్ గానూ, అంత ప్రభావశీలంగానూ ఉండటం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నది.
