యద్దనపూడి

తెలుగు రచయితలు, ముఖ్యంగా, సమాజపరివర్తన కోరుకునేవాళ్ళు కూడా విద్య గురించి మాట్లాడని ఈ రోజుల్లో, అంత జనాదరణ పొందిన రచయిత్రి, ఆ వయసులో, విద్యగురించి ఆలోచించడం, సమాజంలో విద్యావ్యాప్తి గురించి తనవంతు తాను కూడా ఏదేనా చేయాలనుకోవడం.