చలంగారూ, జగ్గారావూ

కానీ మొన్న ఒక పుస్తకావిష్కరణ సభకి పిలిస్తే ఇదే చెప్పాను: మీరు నిజంగా మీ హృదయం ఏమి చెప్తోందో దాన్నే రాయదలుచుకుంటే, మీకు ఒక్క పబ్లిషరు కూడా దొరక్కూడదు, ఒక్క పాఠకుడు కూడా మీకు తన స్పందన చెప్పకూడదు అని. ఎందుకంటే పబ్లిషరు అంటూ ఒకడు దొరగ్గానే మీ రచన ఒక పెట్టుబడివస్తువుగా మారిపోతుంది.

అన్నిటికన్నా ముందు విద్యావేత్త

ఇంటర్నెట్ లో కిర్క్ గార్డ్ కారిడార్ వున్నట్లే గురజాడ వరండా కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ ఎక్కడెక్కడి పాఠకులూ చేరి కొంతసేపు తమకి తోచిన నాలుగు మాటలు మాట్లాడిపోతూ ఉండాలి.

ఎస్. రాయవరం

టాల్ స్టాయి ఆ నవల 1863 లో రష్యన్ లో రాసాడని మనం గుర్తుపెట్టుకుంటే, ఇరవయ్యేళ్ళు కాకుండానే ఆ పుస్తకం ఇంగ్లీషు అనువాదం మహారాజా ఆనంద గజపతీ, గురజాడ అప్పారావూ చదువుతున్నారంటే, వాళ్ళ ప్రపంచం ఎంత విశాలమో మనకి బోధపడుతుంది.

Exit mobile version
%%footer%%