ఇంద్రనీలస్మృతి

'ఉషోదయాన్ని ఎవ్వడాపురా? నిశావిలాసమెంతసేపురా? నెత్తురుంది, సత్తువుంది, ఇంతకన్న సైన్యముండునా!' అన్నాడు సీతారామశాస్త్రి.

ఒక మబ్బుపింజ

గొప్పకవుల్ని చదువుతున్నప్పుడు మనకి తెలిసేదిదే. వాళ్ళు జీవితంలో తక్కిన వ్యాపకాలన్నీ ఒదిలి ఆ క్షణాలకోసమే ఎదురుచూస్తూ గడిపారని. తపస్సు అంటే అది.