ఉదాన పాలి

చివరికి, తూరుపు ఎర్రబడ్డాక, భగవానుడు ఆ సమాధి నుండి లేచి, ఆయుష్మంతుడు ఆనందుణ్ణి పలకరిస్తూ 'అలా అయితే ఆనందా, నేనూ ఈ అయిదువందల మంది భిక్షువులూ నిర్మలసమాధిలో కూర్చున్నట్లుగా నీకు అర్థం కాలేదా' అన్నాడు.