పర్వతాల పేట

అన్నిటికన్నా ముఖ్యం తెలుగువాళ్ళు తమ తీర్థయాత్రా స్థలాల్లో ఆ ఊరు కూడా చేర్చుకోవాలి. తెలుగువాడిగా పుట్టినందుకు ప్రతి ఒక్కరూ ఒక్కసారేనా అక్కడ అడుగుమోపి రావాలని తమకి తాము చెప్పుకోవాలి.