దేశదిమ్మరి తేనె తలపులు

మా రాజమండ్రి మిత్రుల జ్ఞాపకంగా వారందరి తరఫునా ఆ పుస్తకం నేనందుకున్నాను అనుకున్నాను. సుబ్బు, మహేశ్, సావిత్రిగారు, శరత్ బాబు, రామనాథం లతో పాటు ఏమైపోయాడో తెలియని గోపీచంద్ కూడా నిన్న రాత్రి నా తో పాటు అక్కడున్నారని గుర్తుపట్టాను.

An aesthetic healer

పద్మకి ఆమె వారసత్వం లభించిందని అనుకుంటున్నాను. తన చుట్టూ ఉన్న ప్రపంచం అంధ ప్రపంచం అని తెలిసినా కూడా పద్మ ఈ ప్రపంచాన్ని ఎంతో ప్రేమతో అక్కునచేర్చుకుంది.

నీలిపడవ

లోకమంతా ఒక ఆకాశంగా మారినవేళ, నది ఒడ్డున మనుషులు కూడా వినిపించీ, వినిపించని గుసగుసగా మారిపోయినవేళ, ఒక పడవమీద కూచుని, తెరిచానీ పుస్తకం.