ఒక సంభాషణ

కస్తూరి మురళీకృష్ణ గారు, కోవెల సంతోష్ కుమార్ గారు పోయిన ఆదివారం మా ఇంటికొచ్చారు. నా సాహిత్య వ్యాసంగం గురించి నాతో మాట్లాడించారు. ఆ సంభాషణని స్వాధ్యాయ ఛానల్లో పోస్టు చేసారు. మీ కోసం ఆ సంభాషణ లింకు ఇక్కడ పంచుకుంటున్నాను.

రాముడు కట్టిన వంతెన

ఇవేళ జీడిగుంట విజయసారథి గారు తాను ఆ కథని ఒక జూమ్ సమావేశంలో చదివివినిపించామని చెప్తూ ఆ లింక్ పంపినప్పుడు ఆసక్తిగా విన్నాను. ఆయన కథ చదివి వినిపించగానే 'కథాకళ' నిర్వాహకులు, మిత్రులు తమ స్పందనలు తెలియచేసినప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చినంతపనైంది.

Exit mobile version
%%footer%%