అతడు వదులుకున్న పాఠాలు

కందుకూరి రమేష్ బాబు నాకు పదేళ్ళుగా తెలుసు. అతడు రాసిన 'కోళ్ళ మంగారం, మరికొందరు' (2006) తో పాటు మరొక రెండు పుస్తకాలు, 'బాలుడి శిల్పం', 'గణితం అతడి వేళ్ళ మీద సంగీతం', కూడా సమీక్ష చెయ్యమని వసంతలక్ష్మిగారు నాకు పంపిస్తూ అతడి గురించి నాలుగైదు మాటలు కూడా చెప్పారు.