ముగ్గురు కథకులు-2

నాగేంద్ర కాశి, ఝాన్సి పాపుదేశి, రమేష్ కార్తిక్ నాయక్ లకు రావిశాస్త్రి కథాపురస్కారం లభించిన సందర్భంగా జరిగిన సమావేశానికి అధ్యక్షత వహిస్తూ, ఆ కథల మీద నేను కూడా నా అభిప్రాయాలు పంచుకున్నాను. ఆ ప్రసంగాల వీడియో లింకులు కుమార్ కూనపరాజు గారు పంపించారు. వాటిని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను. రాజు గారికి కృతజ్ఞతలు.

ముగ్గురు కథకులు-1

నాగేంద్ర కాశి, ఝాన్సి పాపుదేశి, రమేష్ కార్తిక్ నాయక్ లకు రావిశాస్త్రి కథాపురస్కారం లభించిన సందర్భంగా జరిగిన సమావేశానికి అధ్యక్షత వహిస్తూ, ఆ కథల మీద నేను కూడా నా అభిప్రాయాలు పంచుకున్నాను. ఆ ప్రసంగాల వీడియో లింకులు కుమార్ కూనపరాజు గారు పంపించారు. వాటిని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను. రాజు గారికి కృతజ్ఞతలు.

రావిశాస్త్రి వారసులు

ఈ ముగ్గురనే కాదు, సామాజిక జీవితం మరింత న్యాయబద్ధంగా ఉండాలనీ, మనుషులు మరింత సమతలంమీద నడవాలనీ, ఒకరిమీద ఒకరు పెత్తనం చెయ్యకుండా, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలిసి బతకాలనీ కోరుకుంటూ ఇప్పుడు రచనలు చేసే ఏ రచయిత అయినా నా దృష్టిలో స్వాతంత్య్ర వీరుడే.

Exit mobile version
%%footer%%