డా. రాధేయ

తన సొమ్ము, తన కష్టార్జితం, తన పిల్లలకోసం దాచివుంచుకోవలసిన డబ్బుతో, ప్రకటనలిచ్చి, కవిత్వసంపుటాల్ని ఆహ్వానించి, న్యాయనిర్ణేతలని వెతికి పట్టుకుని, పుస్తకాలు ఎంపికచేసి, తాను ఎక్కడ పనిచేస్తే అక్కడే సభలు నిర్వహించి, ఆ ఆ కవుల్ని యథాశక్తి సత్కరించి-ఇట్లానే మూడు దశాబ్దాలు గడిపేడు.