నా చంపారన్ యాత్ర-1

అక్కడ రెండు నీలిమందు మొక్కలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు చంపారన్ లో 95,970 ఎకరాలమేరకు విస్తరించిన నీలిమందుతోటలు  ఇప్పుడు రెండు నమూనా మొక్కలుగా మిగిలిపోయి, ‘పేదవాళ్ళ ఆగ్రహం’ ఎంత ప్రమాదకరమైందో ఎలుగెత్తి చాటుతున్నాయనిపించింది.

ఆ స్ఫూర్తి నానాటికీ బలపడుతున్నది

అందుకనే, మునుపెన్నటికన్నా కూడా నేడు గాంధీజీ స్ఫూర్తి మనకొక సామాజిక-నైతిక అవసరంగా మారుతున్నదని గ్రహిస్తున్నాను. అహింసని మనమింకెంత మాత్రం వ్యక్తి ధర్మంగా భావించి పక్కనపెట్టలేం. అన్నిటికన్నా ముందు అది జాతిధర్మం, దేశధర్మం, ప్రపంచధర్మంగా మారవలసి ఉంది. గాంధీజీ అన్నిటికన్నా ముందు అహింసావాది, ఆ తర్వాతే జాతీయోద్యమవాది, సంస్కర్త, మరేమైనా.

చంపారన్ సత్యాగ్రహం

కాని, వందేళ్ళ తరువాత, చంపారన్ సత్యాగ్రహం గురించి అంతమంది మాట్లాడుతుండగా వింటున్నప్పుడు, ఇప్పటి ప్రపంచానికి దారిచూపించే స్ఫూర్తి ఆ ఉద్యమస్మృతిలో ఇంకా సజీవంగానూ, బలంగానూ ఉందనే అనిపించింది

Exit mobile version
%%footer%%