పుస్తక పరిచయం-21

పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా గత రెండువారాలుగా అజంతా 'స్వప్నలిపి' (1993) పైన ప్రసంగిస్తూ ఉన్నాను. ఇది మూడవ ప్రసంగం. చివరి ప్రసంగం.

కొన్ని క్షణాల వైభవం

వాటిల్లో ఈ 'కొన్ని క్షణాల వైభవం' కథ కూడా ఒకటి. కథానిర్మాణంలో పతాకస్థాయిని చిత్రించడానికి ఒక ఉదాహరణగా ఈ కథని వివరించాలని అనుకున్నాను. ఆ వ్యాసాల్లో కొన్ని రాసాను, మిగిలినవి ఇంకా రాయవలసే ఉంది. ఇప్పుడు గూగీ వా థియాంగో (1938-2025) మన మధ్యనుంచి నిష్క్రమించాడు. ఆయనకు నివాళిగా ఈ కథని మీతో పంచుకుంటున్నాను

స్త్రీ దుఃఖమూ శిశుదుఃఖమూ

మొత్తం పన్నెండు కథలు. ప్రతి ఒక్క కథా మన సమకాలిక జీవితాన్ని, మన పరుగునీ, మన సభ్యతనీ, మన సంస్కృతినీ ముసుగు తీసి చూపించే ఆనవాలు. నిజానికి మూడువందల పేజీల ఈ పుస్తకం నాకైతే రెండుమూడు గంటల్లో పూర్తయ్యే పఠనం. కాని ఏ ఒక్క కథా చదివినవెంటనే మరొక కథ తెరిచే ధైర్యం చేయలేకపోయాను. కనీసం రెండు రోజులు పట్టింది ఈ పన్నెండు కథలూ చదవడానికి!

Exit mobile version
%%footer%%