బైరాగి రాసిన రాస్కల్నికోవ్ కవితకు భావార్థం ఇది. శుక్రవారం ఈ కవితమీద ప్రసంగించబోతున్నాను కాబట్టి ఈ భావార్థాన్ని ముందే చదువుకోడానికి వీలుగా ఇక్కడ పొందుపరుస్తున్నాను. మూల కవిత చూడాలనుకున్నవాళ్ళు సోమశేఖరరావు వాల్ మీద చూడవచ్చు.
తెలుగు భాష భవిష్యత్తు
తెలుగు అత్యున్నత కావ్యభాష, తాత్త్వికభాష, సంగీత భాష. కానీ ఆ భాషను మనం గాసిప్ కో లేదా క్రూడ్ కామెడీకో మాత్రమే వాడుకునే పరిస్థితులు రావడం పట్ల నా ఆవేదనని తాను అర్థం చేసుకోగలుగుతున్నానని స్పష్టంగా చెప్పాడు.
అంటున్నాడు తుకా-2
నేనేదో ఒక మాయచేసి మనుషుల్ని మోసగించను. నీ పాటలు పాడుకుంటాను. పదే పదే నిన్ను తలుచుకుంటాను.
