యాత్రా సాహిత్యం

తెలుగుసమాజం ఇప్పుడు అత్యంత ప్రాపంచిక సమాజం. మనుషులు వ్యక్తులుగానూ, సమాజంగానూ కూడా ఇంత వ్యాపారధోరణిలో కూరుకుపోయిన చోటు భారతదేశంలో నాకు మరెక్కడా కనిపించడంలేదు. ఈ కైదునుంచి తెలుగుజాతిని బయటపడేయాలంటే మహాయాత్రీకులు మరింతమంది పుట్టుకు రావలసి ఉంటుంది.

ఒక మనిషిని కలుసుకున్న వేళ

అజ్ఞానం వల్ల మనుషుల్లో కనిపించే అమాయికత్వం కాదు, లోకాన్ని దాని నిష్టుర పార్శ్వాలన్నింటిలోనూ చూసి, తలపడి, మానసికంగా ఓడించి, క్షమించిన తరువాత, ఆ విజేత కళ్ళల్లో కనిపించే ఇన్నొసెన్స్.

కళాత్మక సత్యం

రాధాకృష్ణన్ చేసిన పోరాటం వీటన్నిటికన్నా భిన్నమైంది, మరింత సూక్ష్మమైంది. ఆయన సత్యాగ్రహం చెయ్యలేదు, జైలుకు వెళ్ళలేదు, పైగా ఆ కాలమంతా పుస్తకాలు చదువుకుంటున్నాడు, పాఠాలు చెప్పుకుంటున్నాడు. కాని తక్కినవారు భారతదేశాన్ని రాజకీయంగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తుంటే, ఆయన ఒక దార్శనిక భారతదేశాన్ని ప్రపంచపటం మీద ఆవిష్కరిస్తో ఉన్నాడు

Exit mobile version
%%footer%%