రాముడు నడిచిన దారి

కాని రామాయణంలో ఉండే విశిష్టత ఏమిటంటే, వాల్మీకికి పూల గురించి మాత్రమే కాదు, ఏ పూలు ఎప్పుడు పూస్తాయో, ఏ పూలు ఎక్కడ పూస్తాయో కూడా తెలుసు. వసంత శోభని వర్ణించినప్పుడు మాత్రమే కర్ణికార పుష్పాల గురించి వర్ణిస్తాడు.

ఫాల్గుణపూర్ణిమ

నీ కోసమొక పడవ ఎదురుచూస్తున్నదని తెలియడంలో మాటల్లో పెట్టలేని స్ఫూర్తి ఏదో ఉన్నది. మరుక్షణంలో నువ్వు ఈ తీరాన్ని వదిలిపెట్టగలవని తెలియడంలో గొప్ప విమోచన ఉన్నది.

మొగలిపూలగాలి

నీళ్ళునింపుకున్న కడవల్లాంటి నల్లమబ్బులు నింగిలో కనబడగానే భారతీయకవులు లోనైన రసపారవశ్యంలో సంతోషం, దిగులు, ప్రేమించినవాళ్ళనుంచి ఎడబాటు, ఎడబాటు తీరుతుందన్న కోరిక-ఎన్నో భావాలు వ్యక్తం కావడానికి వాల్మీకి రామాయణంతోనే మొదలు.

Exit mobile version
%%footer%%