వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన అరణ్యం నవలని నండూరి రామ్మోహనరావుగారు ఆంధ్రజ్యోతి దినపత్రికలొ డెయిలీ సీరియల్ గా ప్రచురించారు.
ప్రశ్నభూమి
1980-90 మధ్యకాలంలో వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన 12 కథల సంపుటి.
నాది దుఃఖం లేని దేశం
కబీరు కవిత్వం నుంచి వాడ్రేవు చినవీరభద్రుడు ఏరి కూర్చిన కవితల సంకలనం, అనువాదం. తెలుగులో కబీరుకి సంబంధించి ఇంత సమగ్ర సంకలనం ఇదేనని చెప్పవచ్చు.
