అరణ్యం

వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన అరణ్యం నవలని నండూరి రామ్మోహనరావుగారు ఆంధ్రజ్యోతి దినపత్రికలొ డెయిలీ సీరియల్ గా ప్రచురించారు.

నాది దుఃఖం లేని దేశం

కబీరు కవిత్వం నుంచి వాడ్రేవు చినవీరభద్రుడు ఏరి కూర్చిన కవితల సంకలనం, అనువాదం. తెలుగులో కబీరుకి సంబంధించి ఇంత సమగ్ర సంకలనం ఇదేనని చెప్పవచ్చు.

Exit mobile version
%%footer%%