మోహనరాగం: నవలాప్రక్రియ

ఒకప్పుడు ఇతిహాసాలు పోషించిన పాత్ర ఆధునిక కాలంలో నవల పోషిస్తుంది అంటారు విమర్శకులు. ఆ నేపథ్యంలో తెలుగు నవల గురించి 'మోహనరాగం' పేరిట వాడ్రేవు చినవీరభద్రుడు 2007 లో చేసిన ప్రసంగం.