దశార్ణదేశపు హంసలు

అట్లాసులూ, ఫొటోగ్రాఫులూ లేని కాలంలో ఈ దేశాన్ని దర్శించిండానికి కవిత్వమూ, పురాణాలూ, స్థలపురాణాలే ఆధారంగా ఉండేవి. ముఖ్యంగా కవులు తాము దర్శించి నలుగురికీ చూపించిన దేశం ఎంతో హృద్యంగానూ, ప్రేమాస్పదంగానూ ఉండేది.వారు చిత్రించిన లాండ్ స్కేప్ కేవలం భౌగోళికమైంది మాత్రమే కాదు.

ఏ విహంగము గన్న

అనువాదం చేసినప్పుడు కవిత్వంలో నష్టపోనివాటిల్లో మొదటిది మెటఫర్ అయితే, తక్కిన రెండూ, భావమూ, ఆవేశమూనూ. భావాన్ని మూడ్ అనవచ్చు. మనం భావకవిత్వంగా పిలుస్తున్నది మనకి విమర్శకులు చెప్పినట్టు రొమాంటిసిస్టు కవిత్వం ప్రభావం వల్ల రాసిన కవిత్వంకాదు.

మోయలేని బాధ్యత

శ్యామలానగర్ మొదటిలైన్లో మూడవ ఇల్లు, వానజల్లు మధ్య ఇంట్లో అడుగుపెడుతూనే రాలుతున్న పారిజాతాలు పలకరించాయి. అత్యంత సుకుమారమైన జీవితానుభవమేదో నాకు పరిచయం కాబోతున్నదనిపించింది.

Exit mobile version
%%footer%%