కందుకూరి రమేష్ బాబు నాకు పదేళ్ళుగా తెలుసు. అతడు రాసిన 'కోళ్ళ మంగారం, మరికొందరు' (2006) తో పాటు మరొక రెండు పుస్తకాలు, 'బాలుడి శిల్పం', 'గణితం అతడి వేళ్ళ మీద సంగీతం', కూడా సమీక్ష చెయ్యమని వసంతలక్ష్మిగారు నాకు పంపిస్తూ అతడి గురించి నాలుగైదు మాటలు కూడా చెప్పారు.
అమేయమైన మెర మెర
'ద:ఖనీ పీఠమంతా బొమ్మలబాయి ' అంటో సిద్ధార్థ తెచ్చిన కొత్త కవితాసంపుటి 'బొమ్మల బాయి' చదువుతుంటే, కవి మాటల్లోనే చెప్పాలంటే 'జీవిలోపల చెయ్యిపెట్టి తిప్పుతున్నట్టు ఒక అమేయమైన మెర మెర '.
మరోసారి బుచ్చిబాబు గురించి
14 సాయంకాలం బుచ్చిబాబు గారి శతజయంతి వేడుక చాల ఘనంగా జరిగింది. తెలుగు విశ్వవిద్యాలం సమావేశమందిరంలో జరిగిన సభకు కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు ఊహించినంత పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
