కాని ఆ కీర్తనల్ని ఇద్దరూ కలిసి అనువదించలేదు. వేరువేరుగా అనువదించారు. అంటే ప్రతి కీర్తనకీ రెండేసి అనువాదాలన్నమాట. ఒక కవిత్వ జుగల్ బందీ.
భారతీయ రచయిత
మనం కూడా ప్రపంచ సాహిత్యం చదువుతాం. కాని రాజారావులాంటి వాళ్ల పఠనానుభవం కేవలం ఒక పాఠకుడి అనుభవం కాదు, అది ఒక తీర్థయాత్రీకుడి అనుభవం. ఒక ఆధ్యాత్మిక సాధకుడి అనుభవం.
బసవన్న వచనాలు-23
అంతేనా? బుల్లేషానీ, లాలన్ ఫకీర్ నీ కూడా కన్నడంలో చదువుతున్నట్టుంది. పంతొమ్మిదో శతాబ్దపు బెంగాలీ బావుల్ గాయకుడు లాలన్ ఫకీర్ అన్నాడు 'మనిషినీ వెలుగునీ కలపండయ్యా' అని. బసవన్న కవిత్వమంతా మనిషినీ వెలుగునీ కలిపే ఒక అపూర్వరసవాదమని నాకిప్పటికి అర్థమయ్యింది.