ఒకప్పుడు రాజమండ్రిలో సాహితీవేదిక అనే సాహితీబృందం ఉండేది. ఆ సంస్థ 1980 డిసెంబరు 25 న ఏర్పాటయింది. ఆ రోజుని గుర్తుపెట్టుకుని గతమూడేళ్ళుగా అప్పటి మిత్రులు డిసెంబరు 25 నాడు రాజమండ్రిలో కలుస్తూ ఉన్నారు. ఈ ఏడాది కూడా గౌతమీ గ్రంథాలయంలో మళ్ళా కలుసుకున్నారు. ఆ సందర్భంగా నా పుస్తకాలు రెండు ఆవిష్కరణకు నోచుకున్నాయి.
నడుస్తున్న కాలం-3
ప్రభుత్వ నిధులతో నడిచే విశ్వవిద్యాలయాలు పార్టీ రాజకీయాలుగా వేదికలుగా మారుతున్న ఈ కాలంలో, ఇప్పుడొక ప్రైవేటు ఇంజనీరింగు సంస్థ ఈ విషయం మీద ఇటువంటి ఒక గోష్ఠి నిర్వహించడం, అందుకనే, నాకెంతో సంతోషం కలిగించింది. ..
పుస్తక పరిచయం-46
కొత్త సంవత్సరం శుభాకాంక్షల్తో ఈ రోజు నుంచీ Marcus Aurelius (121-180) రాసిన Meditations పైన ప్రసంగాలు మొదలుపెట్టాను. ఆ ప్రసంగం ఇక్కడ వినవచ్చు.
