అంటే ఒకవేళ రావిశాస్త్రి ఇప్పుడు మనమధ్య ఉండి ఉంటే, ఇంకా కథలు రాస్తూ ఉండి ఉంటే, ఈ యువకథకుల్లాగా రచనలు చేస్తూ ఉండేవారని అనుకోవడానికి నాకేమీ సంకోచం లేదు.
వారికి నా కైమోడ్పు
ఆ అధికారుల్లో సుబ్రహ్మణ్యంగారిది చాలా ప్రత్యేకమైన స్థానం. కాకపోతే, తన ఉద్యోగ జీవితపు తొలిరోజుల్లో పనిచేసిన ఒక సంస్థలోని ఉపాధ్యాయుల పేర్లు గుర్తుపెట్టుకుని ఇన్నేళ్ళ తరువాత ఇలా వారి గురించి ఎవరు రాయగలుగుతారు
పూర్వజన్మల మీద
ఆశ్చర్యం! అది నా మీద శ్రీనివాస్ గౌడ్ రాసిన కవిత. అది కూడా ఒక చీనా కవి ఎవరో నా మీద రాసినట్టే ఉందనిచెప్పడం అతిశయోక్తి కాదనుకుంటాను.
